Monday, 23 March 2026
సాహిత్యమే వ్యక్తిత్వం - వ్యక్తిత్వమే సాహిత్యం
కేంద్ర సాహిత్య అకాడమీ 2025 సంవత్సర పురస్కారాన్ని సుప్రసిద్ధ కవి డా.నందిని సిధారెడ్డి గారు స్వీకరించనున్న నేపథ్యంలో నేను రాసిన వ్యాసం 'సాహిత్యమే వ్యక్తిత్వం - వ్యక్తిత్వమే సాహిత్యం' నేటి (2026 మార్చి 23) 'వుదయం' దినపత్రిక సాహిత్య పేజీలో ప్రచురితం. నాతో ఈ వ్యాసాన్ని ప్రత్యేకంగా రాయించి, ప్రచురించిన ఆ పత్రిక సంపాదకులు, పెద్దలు శ్రీరామమూర్తి గారికి కృతజ్ఞతలు.
Wednesday, 18 March 2026
ఏకాంశ కవిత్వం-274వ వారం- అంశం: యుద్ధం- ఫలితం
ఏకాంశ కవిత్వం-274వ వారం- అంశం: యుద్ధం- ఫలితం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1725వ రోజు ‘యుద్ధం- ఫలితం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో సావిత్రి రంజోల్కర్, కోలా సత్యనారాయణ, ప్రశాంతి రేవూరి, పి.బాలాత్రిపుర సుందరి, డా.సి.వసుంధర రాసిన కవితలు 2026 మార్చి 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Monday, 16 March 2026
'నీరడి మడి'లో ఆరో అడుగు
ప్రముఖ రచయిత కూతురు రాంరెడ్డి గారి 'నీరడి మడి' కథాసంపుటిపై నేను రాసిన వ్యాసం 2026 మార్చి 16 విజయక్రాంతి దినపత్రిక 'అక్షర' పేజీలో ప్రచురితం.
Wednesday, 11 March 2026
ఏకాంశ కవిత్వం-273వ వారం- అంశం: ప్రకృతి అందాలు
ఏకాంశ కవిత్వం-273వ వారం- అంశం: ప్రకృతి అందాలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1720వ రోజు ‘ప్రకృతి అందాలు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, చంద్రకళ దీకొండ, రాజప్ప, ముద్దు వెంకటలక్ష్మి, రాజ్యశ్రీ, డా.సి.వసుంధర, నాగరాజు చుండూరి, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2026 మార్చి 12వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Wednesday, 4 March 2026
ఏకాంశ కవిత్వం-272వ వారం- అంశం: నాకు నచ్చిన పర్యాటక ప్రదేశం
ఏకాంశ కవిత్వం-272వ వారం- అంశం: నాకు నచ్చిన పర్యాటక ప్రదేశం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1719వ రోజు ‘నాకు నచ్చిన పర్యాటక ప్రదేశం' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, నగునూరి రాజన్న, పి.పద్మావతి, రాజప్ప, ముద్దు వెంకటలక్ష్మి, చంద్రకళ దీకొండ రాసిన కవితలు 2026 మార్చి 5వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Wednesday, 25 February 2026
ఏకాంశ కవిత్వం-271వ వారం- అంశం: ఓటీపీ
ఏకాంశ కవిత్వం-271వ వారం- అంశం: ఓటీపీ
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1697వ రోజు ‘ఓటీపీ' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, నగునూరి రాజన్న, గుండవరం కొండల్ రావు, పి. పద్మావతి, వి. సంధ్యారాణి రాసిన కవితలు 2026 ఫిబ్రవరి 26వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Wednesday, 11 February 2026
ఏకాంశ కవిత్వం-269వ వారం- అంశం: ఆడపిల్ల ఎదగాయాలు- నయం చేసేది పుట్టినిల్లా? మెట్టినిల్లా?
ఏకాంశ కవిత్వం-269వ వారం- అంశం: ఆడపిల్ల ఎదగాయాలు- నయం చేసేది పుట్టినిల్లా? మెట్టినిల్లా?
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1689వ రోజు 'ఆడపిల్ల ఎదగాయాలు- నయం చేసేది పుట్టినిల్లా? మెట్టినిల్లా? ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలతరమేశ్ గోస్కుల, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, పరిమి వెంకట సత్యమూర్తి, రాజప్ప, కోలా సత్యనారాయణ, జె.వి.కుమార్ చేపూరి, కందుకూరి మనోహర్ రాసిన కవితలు 2026 ఫిబ్రవరి 12వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Wednesday, 4 February 2026
ఏకాంశ కవిత్వం-268వ వారం- అంశం: కొరియర్ బాయ్
ఏకాంశ కవిత్వం-268వ వారం- అంశం: కొరియర్ బాయ్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1687వ రోజు 'కొరియర్ బాయ్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో వి.సంధ్యారాణి, నగునూరి రాజన్న, పొన్నాల ధనమ్మ, నాగరాజు చుండూరి, డా.సి వసుంధర, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2026 జనవరి 29వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Wednesday, 28 January 2026
ఏకాంశ కవిత్వం-267వ వారం- అంశం: ఆర్థిక వ్యవస్థ- స్టార్టప్ సంస్థలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1686వ రోజు 'ఆర్థిక వ్యవస్థ- స్టార్టప్ సంస్థలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, నాగరాజు చుండూరి, నగునూరి రాజన్న, జె.నరసింహారావు రాసిన కవితలు 2026 జనవరి 29వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Thursday, 22 January 2026
ఏకాంశ కవిత్వం-266వ వారం- అంశం: కీర్తి కండూతి
ఏకాంశ కవిత్వం-266వ వారం- అంశం: కీర్తి కండూతి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
Thursday, 15 January 2026
ఏకాంశ కవిత్వం-265వ వారం- అంశం: మకర సంక్రాంతి
ఏకాంశ కవిత్వం-265వ వారం- అంశం: మకర సంక్రాంతి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1678వ రోజు ‘మకర సంక్రాంతి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, చంద్రకళ దీకొండ, గాడేపల్లి సూర్యకాంతి, రేవిణిపాటి రమాదేవి, నాగరాజు చుండూరి, కె.కె.తాయారు రాసిన కవితలు 2026 జనవరి 14వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Wednesday, 7 January 2026
ఏకాంశ కవిత్వం-264వ వారం- అంశం: రైతు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1665వ రోజు ‘రైతు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో సావిత్రీ రంజోల్కర్, డా. చీదెళ్ళ సీతాలక్ష్మి, ఆర్. రమాదేవి, పొన్నాల ధనమ్మ, జె. వి. కుమార్ చేపూరి, పత్తిపాటి పుష్పలత రాసిన కవితలు 2026 జనవరి 8వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839











