Wednesday 31 January 2024

ఏకాంశ కవిత్వం- 167వ వారం- అంశం: నిద్ర

 ఏకాంశ కవిత్వం- 167వ వారం- అంశం: నిద్ర

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1054వ రోజు ‘నిద్ర’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, నగునూరి రాజన్న, కృష్ణవేణి పరాంకుశం, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, శ్రీలతరమేశ్ గోస్కుల, మోటూరి శాంతకుమారి, జె.నరసింహారావు, పరిమి వెంకట సత్యమూర్తి,  గుండం మోహన్  రెడ్డి రాసిన కవితలు 2024 ఫిబ్రవరి 1వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                           

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday 24 January 2024

ఏకాంశ కవిత్వం- 166వ వారం- అంశం: కాకి


ఏకాంశ కవిత్వం- 166వ వారం- అంశం: కాకి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1051వ రోజు ‘కాకి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో కందుకూరి మనోహర్, జె.వి.కుమార్ చేపూరి, నారుమంచి వాణీ ప్రభాకరి, మోటూరి శాంతకుమారి, కనకయ్య మల్లముల, జె.నరసింహారావు, రజని కులకర్ణి, మన్నె లలిత, జక్కని గంగాధర్, గుండం మోహన్ రెడ్డి రాసిన కవితలు 2024 జనవరి 25వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 

Wednesday 17 January 2024

ఏకాంశ కవిత్వం- 165వ వారం- అంశం: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్


ఏకాంశ కవిత్వం- 165వ వారం- అంశం: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1048వ రోజు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో పరిమి వెంకట సత్యమూర్తి, జె.నరసింహారావు, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, నారుమంచి వాణీ ప్రభాకరి, మోటూరి శాంతకుమారి, గుండవరం కొండల్ రావు, జక్కని గంగాధర్, నగునూరి రాజన్న, అరుణ కోదాటి  రాసిన కవితలు 2024 జనవరి 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                                

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839  

Wednesday 10 January 2024

సామాజికాంశాలతో 'భావదర్పణం'

దర్పణం సాహిత్య వేదిక అధ్యక్షులు డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు సంపాదకత్వంలో వెలువడ్డ 'భావదర్పణం' కవితా సంకలనంపై ప్రముఖ కవి, రచయిత దాస్యం సేనాధిపతి గారు రాసిన వ్యాసం 2024 జనవరి 11వ తేదీ 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం. 

ఏకాంశ కవిత్వం- 164వ వారం- అంశం: లెక్కలు

ఏకాంశ కవిత్వం- 164వ వారం- అంశం: లెక్కలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1041వ రోజు ‘లెక్కలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో జె.వి.కుమార్ చేపూరి, మోటూరి శాంతకుమారి, జె.నరసింహారావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, మన్నె లలిత, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, జక్కని గంగాధర్, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, నారుమంచి వాణీ ప్రభాకరి, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2024 జనవరి 11వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                                        -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

 

Wednesday 3 January 2024

ఏకాంశ కవిత్వం- 163వ వారం- అంశం: కొత్త సంవత్సరం

 


ఏకాంశ కవిత్వం- 163వ వారం- అంశం: కొత్త సంవత్సరం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1044వ రోజు ‘కొత్త సంవత్సరం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో పరిమి వెంకట సత్యమూర్తి,  ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, కనకయ్య మల్లముల, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, మన్నెలలిత, గుర్రాల వేంకటేశ్వర్లు, నగునూరి రాజన్న, సంగెవేని రవీంద్ర, జె.నరసింహారావు రాసిన కవితలు 2024 జనవరి 4వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839