Wednesday, 17 June 2026

ముళ్లతోట నుండి ఎదిగిన గులాబీ (రాళ్ళబండి కవితాప్రసాద్ స్మారక పురస్కారాన్ని డా. ఏనుగు నరసింహారెడ్డి గారు స్వీకరించిన సందర్భంగా వ్యాసం)

ముళ్లతోట నుండి ఎదిగిన గులాబీ డా. ఏనుగు నరసింహారెడ్డి 

సుప్రసిద్ధ కవి రాళ్ళబండి కవితాప్రసాద్ గారి పేరిట సహృదయ సాహిత్య సంస్థ ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ప్రముఖ కవి, రచయిత, ఐ.ఏ.ఎస్. అధికారి, తెలంగాణ రాష్ట్ర భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి గారు ఇటీవల స్వీకరించారు. ఈ సందర్భంగా నేటినిజం దినపత్రిక 2026 జూన్ 18వ తేదీ సంచికలో ప్రచురితమైన డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు వ్యాసమిది. ఈ వ్యాసాన్ని ప్రచురించిన నేటినిజం దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.  

ఏకాంశ కవిత్వం-287వ వారం- అంశం: దేశభక్తి


 ఏకాంశ కవిత్వం-287వ వారం- అంశం: దేశభక్తి                                                                                                                               

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1798వ రోజు ‘దేశభక్తి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, గుండవరం కొండల్ రావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, కోలా సత్యనారాయణ, రాజప్ప, డా.సి.వసుంధర, చంద్రకళ దీకొండ, పి.పద్మావతి రాసిన కవితలు 2026 జూన్ 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                   

Thursday, 11 June 2026

ఏకాంశ కవిత్వం-286వ వారం- అంశం: అద్దం


 ఏకాంశ కవిత్వం-286వ వారం- అంశం: అద్దం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1795వ రోజు ‘అద్దం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలతరమేశ్ గోస్కుల, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, నాగిరెడ్డి అరుణజ్యోతి, పొన్నాల ధనమ్మ, నాగరాజు చుండూరి, పి.పద్మావతి, నగునూరి రాజన్న రాసిన కవితలు 2026 జూన్ 11వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


Wednesday, 3 June 2026

ఏకాంశ కవిత్వం-285వ వారం- అంశం: తోటికోడలు


ఏకాంశ కవిత్వం-285వ వారం- అంశం: తోటికోడలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1793వ రోజు ‘తోటికోడలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో రాజప్ప, ఎం.వి.ఉమాదేవి, ఆర్. రమాదేవి, ఎ.రాజ్యశ్రీ, మాడుగుల నారాయణ మూర్తి, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2026 జూన్ 4వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


Wednesday, 27 May 2026

ఏకాంశ కవిత్వం-284వ వారం- అంశం: మేనమామ


 ఏకాంశ కవిత్వం-284వ వారం- అంశం: మేనమామ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1767వ రోజు ‘మేనమామ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, డా.సి.వసుంధర, పొన్నాల ధనమ్మ, జె.నరసింహారావు, పరిమి వెంకట సత్యమూర్తి, డా.షహనాజ్ బతుల్, రాజప్ప, కోలా సత్యనారాయణ, నాగిరెడ్డి అరుణజ్యోతి, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2026 మే 28వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


Wednesday, 20 May 2026

ఏకాంశ కవిత్వం-283వ వారం- అంశం: బొగ్గుగని


 ఏకాంశ కవిత్వం-283వ వారం- అంశం: బొగ్గుగని                                                                                                                              

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1779వ రోజు ‘బొగ్గుగని’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, గుండవరం కొండల్ రావు, నాగిరెడ్డి అరుణజ్యోతి, ఎం.వి.ఉమాదేవి, ఎ.రాజ్యశ్రీ, నాగరాజు చుండూరి, నగునూరి రాజన్న  రాసిన కవితలు 2026 మే 21వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                    


Wednesday, 13 May 2026

ఏకాంశ కవిత్వం-282వ వారం- అంశం: పిచ్చివాడి చేతిలో రాయి


 ఏకాంశ కవిత్వం-282వ వారం- అంశం: పిచ్చివాడి చేతిలో రాయి                                                                                                                               

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1774వ రోజు ‘పిచ్చివాడి చేతిలో రాయి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  ఏడెల్లి రాములు, గుండవరం కొండల్ రావు, ఎ.రాజ్యశ్రీ, జె.నరసింహారావు, పి.పద్మావతి, మాడుగుల నారాయణ మూర్తి, గుర్రాల వేంకటేశ్వర్లు, డా.షహనాజ్ బతుల్, కోలా సత్యనారాయణ, రాజప్ప రాసిన కవితలు 2026 మే 14 వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839