ఏకాంశ కవిత్వం-271వ వారం- అంశం: ఓటీపీ
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1697వ రోజు ‘ఓటీపీ' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, నగునూరి రాజన్న, గుండవరం కొండల్ రావు, పి. పద్మావతి, వి. సంధ్యారాణి రాసిన కవితలు 2026 ఫిబ్రవరి 26వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839






