Wednesday, 22 July 2026

ఏకాంశ కవిత్వం-292వ వారం- అంశం: భయం


ఏకాంశ కవిత్వం-292వ వారం- అంశం: భయం                                                                                                                              

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1828వ రోజు ‘భయం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. చీదెళ్ల సీతాలక్ష్మి,  నాగిరెడ్డి అరుణజ్యోతి, ఏ. శ్రీరామారావు,  చంద్రకళ దీకొండ, డా. షహనాజ్ బతుల్,  పొన్నాల ధనమ్మ, రాజప్ప, కోలా సత్యనారాయణ రాసిన కవితలు 2026 జులై 23వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                  

Wednesday, 15 July 2026

ఏకాంశ కవిత్వం-291వ వారం- అంశం: అత్తా ఒకింటి కోడలే!


ఏకాంశ కవిత్వం-291వ వారం- అంశం: అత్తా ఒకింటి కోడలే!                                                                                                                               

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1816వ రోజు ‘అత్తా ఒకింటి కోడలే!’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, పొన్నాల ధనమ్మ, డా.సి.వసుంధర, ఎ.రాజ్యశ్రీ,  ముద్దు వెంకటలక్ష్మి, పి.పద్మావతి, కోలా సత్యనారాయణ రాసిన కవితలు 2026 జులై 16వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                    


Wednesday, 8 July 2026

ఏకాంశ కవిత్వం-290వ వారం- అంశం: సరదా


ఏకాంశ కవిత్వం-290వ వారం- అంశం: సరదా

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1812వ రోజు ‘ సరదా' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో *ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, గుండం మోహన్ రెడ్డి, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, పి.పద్మావతి, కోలా సత్యనారాయణ, డా.సి.వసుంధర రాసిన కవితలు 2026 జులై 9వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.*

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


Thursday, 2 July 2026

ఏకాంశ కవిత్వం- 289వ వారం- అంశం: రక్తదానం


 ఏకాంశ కవిత్వం- 289వ వారం- అంశం: రక్తదానం                                                                                                                               

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

 ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1811వ రోజు ‘రక్తదానం' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. చీదెళ్ల సీతాలక్ష్మి, పొన్నాల ధనమ్మ, ఆర్. రమాదేవి, విత్తనాల విజయకుమార్, గుండం మోహన్ రెడ్డి, గిరిమాజి దామోదర్, ఇమ్మడి రాంబాబు, ఎం. వి. ఉమాదేవి, కోలా సత్యనారాయణ, డా. సి. వసుంధర  రాసిన కవితలు 2026  జులై 2  వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-అడ్మిన్:డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు  

-ఈవారం ఏకాంశ కవిత్వ నిర్వహణ: గోస్కుల శ్రీలత    

Sunday, 28 June 2026

గ్రామీణాభివృద్ధికి బాటలు పరిచిన పీవీ (వ్యాసం)


జూన్ 28వ తేదీన పూర్వ ప్రధానమంత్రి, భారత రత్న పురస్కార గ్రహీత పి.వి.నరసింహారావు గారి జయంతి. ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం 2026 జూన్ 28వ తేదీ 'ఆంధ్రప్రభ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం. ప్రచురించిన 'ఆంధ్రప్రభ' దినపత్రిక సంపాదకులు వై.ఎస్.ఆర్.శర్మ గారికి ధన్యవాదాలు..

Wednesday, 24 June 2026

ఏకాంశ కవిత్వం-288వ వారం- అంశం: అన్వేషణ


 ఏకాంశ కవిత్వం-288వ వారం- అంశం: అన్వేషణ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1803వ రోజు ‘అన్వేషణ' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, రాజప్ప, డా.సి.వసుంధర, ఎ.రాజ్యశ్రీ, చంద్రకళ దీకొండ, కోలా సత్యనారాయణ, మాడుగుల నారాయణమూర్తి, డా.షహనాజ్ బతుల్ రాసిన కవితలు 2026 జూన్ 25వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


Wednesday, 17 June 2026

ముళ్లతోట నుండి ఎదిగిన గులాబీ (రాళ్ళబండి కవితాప్రసాద్ స్మారక పురస్కారాన్ని డా. ఏనుగు నరసింహారెడ్డి గారు స్వీకరించిన సందర్భంగా వ్యాసం)

ముళ్లతోట నుండి ఎదిగిన గులాబీ డా. ఏనుగు నరసింహారెడ్డి 

సుప్రసిద్ధ కవి రాళ్ళబండి కవితాప్రసాద్ గారి పేరిట సహృదయ సాహిత్య సంస్థ ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ప్రముఖ కవి, రచయిత, ఐ.ఏ.ఎస్. అధికారి, తెలంగాణ రాష్ట్ర భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి గారు ఇటీవల స్వీకరించారు. ఈ సందర్భంగా నేటినిజం దినపత్రిక 2026 జూన్ 18వ తేదీ సంచికలో ప్రచురితమైన డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు వ్యాసమిది. ఈ వ్యాసాన్ని ప్రచురించిన నేటినిజం దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.