ఏకాంశ కవిత్వం-297వ వారం- అంశం: పోచంపల్లి చీర మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక*_ సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా *1858వ రోజు ‘పోచంపల్లి చీర’* అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో *డా. చీదెళ్ల సీతాలక్ష్మి, జె.వి.కుమార్ చేపూరి, సంతపురి నారాయణరావు, డా. షహనాజ్ బతుల్, ఎ.రాజ్యశ్రీ, ఆర్. ప్రవీణ్, ఎం.వి.ఉమాదేవి, పి.పద్మావతి, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2026 ఆగస్టు 27వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
_కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు._
*-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు*, 9441046839






