Dr. Surya Prakash Rao
Monday, 14 September 2026
ఆత్మీయ జ్ఞాపకాల అక్షరరూపం
వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన దుర్గరాజు స్వాతి గారి 'స్వాతి జ్ఞాపకాలు' గ్రంథంపై నా వ్యాసం నేటి (2026 సెప్టెంబరు 14) 'విజయక్రాంతి' దినపత్రిక 'అక్షర' పేజీలో ప్రచురితం.
Wednesday, 9 September 2026
ఏకాంశ కవిత్వం-299వ వారం- అంశం: నేపాల్ వరదలు
ఏకాంశ కవిత్వం-299వ వారం- అంశం: నేపాల్ వరదలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1879వ రోజు ‘నేపాల్ వరదలు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, జె.వి.కుమార్ చేపూరి, రామకృష్ణ చంద్రమౌళి, నగునూరి రాజన్న, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2026 సెప్టెంబరు 10వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Thursday, 3 September 2026
ఏకాంశ కవిత్వం-298వ వారం- అంశం: చూపులు
ఏకాంశ కవిత్వం-298వ వారం- అంశం: చూపులు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1862వ రోజు ‘చూపులు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో గుర్రాల వేంకటేశ్వర్లు, పొన్నాల ధనమ్మ, కోలా సత్యనారాయణ, చంద్రకళ దీకొండ, డా.సి.వసుంధర, రాజప్ప, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2026 సెప్టెంబరు 3వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Wednesday, 26 August 2026
ఏకాంశకవిత్వం - 297వ వారం - అంశం: పోచంపల్లి చీర
ఏకాంశ కవిత్వం-297వ వారం- అంశం: పోచంపల్లి చీర మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక*_ సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా *1858వ రోజు ‘పోచంపల్లి చీర’* అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో *డా. చీదెళ్ల సీతాలక్ష్మి, జె.వి.కుమార్ చేపూరి, సంతపురి నారాయణరావు, డా. షహనాజ్ బతుల్, ఎ.రాజ్యశ్రీ, ఆర్. ప్రవీణ్, ఎం.వి.ఉమాదేవి, పి.పద్మావతి, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2026 ఆగస్టు 27వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
_కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు._
*-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు*, 9441046839
Wednesday, 19 August 2026
ఏకాంశ కవిత్వం-296వ వారం- అంశం: దెయ్యాలు వేదాలు వల్లించినట్టు
ఏకాంశ కవిత్వం-296వ వారం- అంశం: దెయ్యాలు వేదాలు వల్లించినట్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1854వ రోజు ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో గుండవరం కొండల్ రావు, కోలా సత్యనారాయణ, పి.పద్మావతి, డా.సి.వసుంధర, రాజప్ప, రజనీ కులకర్ణి, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2026 ఆగస్టు 20వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Wednesday, 12 August 2026
ఏకాంశ కవిత్వం-295వ వారం- అంశం: మానవ అక్రమ రవాణా
ఏకాంశ కవిత్వం-295వ వారం- అంశం: మానవ అక్రమ రవాణా
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1850వ రోజు ‘మానవ అక్రమ రవాణా’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, నగునూరి రాజన్న, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2026 ఆగస్టు 13 వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Wednesday, 5 August 2026
ఏకాంశ కవిత్వం-294వ వారం- అంశం: రైలు ప్రయాణం
ఏకాంశ కవిత్వం-294వ వారం- అంశం: రైలు ప్రయాణం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1839వ రోజు ‘రైలు ప్రయాణం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో పరిమి వెంకట సత్యమూర్తి, ఆర్. రమాదేవి, జె.వి.కుమార్ చేపూరి, గుర్రాల వేంకటేశ్వర్లు, కందుకూరి మనోహర్, చంద్రకళ దీకొండ, కోలా సత్యనారాయణ, పి.పద్మావతి రాసిన కవితలు 2026 ఆగస్టు 6 వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839






