ప్రముఖ కవి వఝల శివకుమార్ గారికి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాశరథి పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేను రాసిన వ్యాసం 2018 జూలై 26 వ తేదీ 'నేటి నిజం' సంచికలో ప్రచురితం.
జూలై 22న మహాకవి దాశరథి జయంతి. ఈ సందర్భంగా ఇటీవల నేను రాసిన వ్యాస పరంపరలో ఇది రెండో వ్యాసం. ఇంతకుముందు దాశరథి కృష్ణమాచార్యుల కథలపై రాశాను. ప్రస్తుత వ్యాసం ఆయన రాసిన నాటికలపై నా విశ్లేషణ. నేటి నిజం దినపత్రిక 2018 జూలై 19వ తేదీ సంచికలో ఈ వ్యాసాన్ని ప్రచురించింది.
ఈరోజు తెలంగాణ నీటి పారుదల రంగ పితామహుడు అలీ నవాజ్ జంగ్ జయంతి. ఆయన జయంతిని 2014 నుండి తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం నేటి (2018 జూలై 11) 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం.