Thursday 29 February 2024

ఏకాంశ కవిత్వం- 171వ వారం- అంశం: విహారయాత్ర


 ఏకాంశ కవిత్వం- 171వ వారం- అంశం: విహారయాత్ర

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1090వ రోజు ‘విహారయాత్ర’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, వి.సంధ్యారాణి, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, నారుమంచి వాణీ ప్రభాకరి, మధు జెల్లా, డా. కాసర్ల రంగారావు, మోటూరి శాంతకుమారి, అరుణ కోదాటి రాసిన కవితలు 2024 ఫిబ్రవరి 29వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                               

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday 21 February 2024

ఏకాంశ కవిత్వం- 170వ వారం- అంశం: నెట్టు లేనట్టయితే నెట్టుకొచ్చేదెలా?!


 ఏకాంశ కవిత్వం- 170వ వారం- అంశం: నెట్టు లేనట్టయితే నెట్టుకొచ్చేదెలా?!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1080వ రోజు ‘నెట్టు లేనట్టయితే నెట్టుకొచ్చేదెలా?!’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, మధు జెల్లా, నారుమంచి వాణీ ప్రభాకరి, మోటూరి శాంతకుమారి, గుండం మోహన్ రెడ్డి,  మన్నెలలిత, కె.కె.తాయారు, లక్ష్మారెడ్డి  పసుల, జక్కని గంగాధర్, నగునూరి రాజన్న రాసిన కవితలు 2024 ఫిబ్రవరి 22వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                               

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Tuesday 20 February 2024

అక్షర గ్రూపు- మినీ కథల పోటీ

 అక్షరం గ్రూప్ నిర్వహించే మినీ కథల పోటీ

🪷🪷🪷🪷🪷🪷🪷

మహిళా దినోత్సవం-2024

సందర్భంగా *మహిళా ప్రాధాన్యత*గా మినీ కథల పోటీ నిర్వహిస్తున్నాము.కధ ఒక పేజీ కన్నా మించరాదు. మీకధ ఈ పోటీ కోసం మాత్రమే రాసినది అని హామీపత్రంలో రాయాలి. మీరు అక్షర సమూహంలో సభ్యులయి ఉండాలి👍

మేము కథల పోటీలు కవితల పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూనే వున్నాము. వారానికి కనీసం 1,2 పోస్టులు గ్రూప్ లో పెట్టని వారు కూడా పోటీలలో మాత్రం పాల్గొంటున్నారు.మన గ్రూపులో 150 కి పైన సభ్యులు వున్నారు.60కి పైగా మహిళా సభ్యులు వున్నారు. కానీ రోజుకు ఎంతమంది గ్రూపులో పోస్ట్ లు పెడుతున్నారు? రెగ్యులర్  గా పాల్గొంటూ, ఇతరులు రాసిన రచన లపై స్పందించే వారు మాత్రమే ఈ పోటీలకు అర్హులు. మరల ఈ పోటీలు ఉగాది కి కూడా ఉంటాయి. ప్రస్తుతం *మహిళా సభ్యులుకు* మాత్రమే ఈ పోటీ.

నిబంధనలను అనుసరించి రాసిన కధలను, అర్హత పొందిన కధలను మాత్రమే పోటీకి తీసుకుంటాము. పోటీలో పాల్గొనే వారు తమ కధలను ఫిభ్రవరి 29 రాత్రి వరకు పంపవచ్చు. ఆ తర్వాత వచ్చిన కధలు స్వీకరించబడవు. ఈ కధలకి శ్రీమతి బాల భారతి గారు తమ అమ్మానాన్నలు పద్మ కేశవ అవార్డుపేరు మీద  నగదు బహుమతులను అందిస్తున్నారు..

ప్రధమ బహుమతి..1000

రూ

ద్వితీయ బహుమతి..800రూ

తృతీయ బహుమతి..600రూ

ప్రోత్సహాక బహుమతి.. 200రూ (ముగ్గురికి)

కధలు పంపడానికి త్వరలోనే లింక్ పంపుతాను. అప్పుడే పోస్ట్ చెయ్యండి. 🪷

డా.పాతూరి అన్నపూర్ణ.. గ్రూప్ వ్యవస్థాపక

అధ్యక్షురాలు 🪷

Wednesday 14 February 2024

ఏకాంశ కవిత్వం- 169వ వారం- అంశం: పుస్తకాల పండుగ

 


ఏకాంశ కవిత్వం- 169వ వారం- అంశం: పుస్తకాల పండుగ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా
1083వ రోజు ‘పుస్తకాల పండుగ’
అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో చంద్రకళ దీకొండ, మోటూరి శాంతకుమారి, నగునూరి రాజన్న, కె.కె.తాయారు, నారుమంచి వాణీ ప్రభాకరి, ఎ.రాజ్యశ్రీ, మధు జెల్లా, ఆర్.రమాదేవి రాసిన కవితలు 2024 ఫిబ్రవరి 15వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                               

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday 7 February 2024

ఏకాంశ కవిత్వం- 168 వ వారం- అంశం: మనసు భాష


ఏకాంశ కవిత్వం- 168 వ వారం- అంశం: మనసు భాష

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1058వ రోజు ‘మనసు భాష’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో జె.వి.కుమార్ చేపూరి, చంద్రకళ దీకొండ, వి. సంధ్యారాణి, కె.కె.తాయారు, నారుమంచి వాణీ ప్రభాకరి, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2024 ఫిబ్రవరి 8వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.                                                                                                                                                               

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839