Wednesday 27 December 2023

ఏకాంశ కవిత్వం- 162వ వారం- అంశం: పరివర్తన


ఏకాంశ కవిత్వం- 162వ వారం- అంశం: పరివర్తన

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1039వ రోజు ‘పరివర్తన’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, గుర్రాల వేంకటేశ్వర్లు, మోటూరి శాంతకుమారి, నాగిరెడ్డి అరుణజ్యోతి, శ్రీలత రమేశ్ గోస్కుల, జె.వి.కుమార్ చేపూరి, నగునూరి రాజన్న, నారుమంచి వాణీ ప్రభాకరి రాసిన కవితలు 2023 డిసెంబరు 28వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday 20 December 2023

ఏకాంశ కవిత్వం- 161వ వారం- అంశం: తన కోపమె తన శత్రువు

 


ఏకాంశ కవిత్వం- 161వ వారం- అంశం: తన కోపమె తన శత్రువు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1028వ రోజు ‘తన కోపమె తన శత్రువు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, గుండం మోహన్ రెడ్డి, చంద్రకళ దీకొండ, ఎ.రాజ్యశ్రీ, నారుమంచి వాణీ ప్రభాకరి, ఎం.వి.ఉమాదేవి, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2023 డిసెంబరు 21వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 

Wednesday 13 December 2023

ఏకాంశ కవిత్వం- 160వ వారం- అంశం: పరిశుభ్రత

 


ఏకాంశ కవిత్వం- 160వ వారం- అంశం: పరిశుభ్రత

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1015వరోజు ‘పరిశుభ్రత’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో గుర్రాల వేంకటేశ్వర్లు, ఎ.రాజ్యశ్రీ, జక్కని గంగాధర్, మోటూరి శాంతకుమారి, నగునూరి రాజన్న, జె.వి.కుమార్ చేపూరి, నారుమంచి వాణీ ప్రభాకరి రాసిన కవితలు 2023 డిసెంబరు 14వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday 6 December 2023

సాహిత్య, సాంస్కృతిక ఫలరాజం 'మామిడి'





సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.మామిడి హరికృష్ణ గారి కృషిపై నా వ్యాసం 'సాహిత్య, సాంస్కృతిక ఫలరాజం మామిడి' తంగేడు మాసపత్రిక డిసెంబరు సంచికలో ప్రచురితం‌. ఈ వ్యాసాన్ని ప్రచురించిన 'తంగేడు' అసోసియేట్ ఎడిటర్ కాంచనపల్లి గారికి ధన్యవాదాలు. (2023033)

ఏకాంశ కవిత్వం- 159వ వారం- అంశం: సొరంగంలో 17 రోజులు

 


ఏకాంశ కవిత్వం- 159వ వారం- అంశం: సొరంగంలో 17 రోజులు 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1021వరోజు ‘సొరంగంలో 17 రోజులు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ. రాజ్యశ్రీ, జక్కని గంగాధర్, కె. కె. తాయారు, మోటూరి శాంతకుమారి, గుర్రాల వేంకటేశ్వర్లు, నారుమంచి వాణీప్రభాకరి, జె. నరసింహారావు, నగునూరి రాజన్న రాసిన కవితలు 2023 డిసెంబరు 7వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839