Wednesday 26 July 2023

ఏకాంశ కవిత్వం- 142వ వారం- అంశం: కుంభవృష్టి

 

ఏకాంశ కవిత్వం- 142వ వారం- అంశం: కుంభవృష్టి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 907వరోజు ‘కుంభవృష్టి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఎ.రాజ్యశ్రీ, జె.నరసింహారావు, మోటూరి శాంతకుమారి, అరుణ కోదాటి, జక్కని గంగాధర్, కనకయ్య మల్లముల, గుండం మోహన్ రెడ్డి, చంద్రకళ దీకొండ, ఏడెల్లి రాములు రాసిన కవితలు 2023 జులై 27వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

**    


Wednesday 19 July 2023

ఏకాంశ కవిత్వం- 141వ వారం- అంశం: చంద్రయానం

 

ఏకాంశ కవిత్వం- 141వ వారం- అంశం: చంద్రయానం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 902వరోజు ‘చంద్రయానం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  మాడుగుల నారాయణమూర్తి, కపిలవాయి అశోక్ బాబు, ఎం. వి. ఉమాదేవి, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, కె.కె.తాయారు, కందుకూరి మనోహర్, వాడపల్లి రాధ, గుండవరం కొండల్ రావు, జె.వి.కుమార్ చేపూరి, ఎం.వీరకుమారి రాసిన కవితలు 2023 జులై 20వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

**    

Wednesday 12 July 2023

ఏకాంశ కవిత్వం- 140వ వారం- అంశం: ఆకాశ వీధిలో టమాట సంచారం

 


ఏకాంశ కవిత్వం- 140వ వారం- అంశం: ఆకాశ వీధిలో టమాట సంచారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 895వరోజు ‘ఆకాశ వీధిలో టమాట సంచారం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  ఏడెల్లి రాములు, మన్నె లలిత, పరిమి వెంకట సత్యమూర్తి, గుర్రాల వేంకటేశ్వర్లు, అరుణ కోదాటి, జక్కని గంగాధర్, జె.నరసింహారావు, పురం మంగ, పగడాల రెడ్డెమ్మ, ఉండవిల్లి సుజాతామూర్తి, శ్రీలతరమేశ్ గోస్కుల రాసిన కవితలు 2023 జులై 13వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

**     

Wednesday 5 July 2023

ఏకాంశ కవిత్వం- 139వ వారం- అంశం: తిరస్కారం


 

ఏకాంశ కవిత్వం- 139వ వారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 888వరోజు ‘తిరస్కారం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, శ్రీలత రమేశ్ గోస్కుల, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, ఎం.వి.ఉమాదేవి, మోటూరి శాంతకుమారి, నగునూరి రాజన్న, జె.వి.కుమార్ చేపూరి, నారుమంచి వాణీప్రభాకరి, బస్వమోహన్ రావు రాసిన కవితలు 2023 జులై 6వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

**