Wednesday, 11 March 2026

ఏకాంశ కవిత్వం-273వ వారం- అంశం: ప్రకృతి అందాలు


 ఏకాంశ కవిత్వం-273వ వారం- అంశం: ప్రకృతి అందాలు                                                               

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1720వ రోజు ‘ప్రకృతి అందాలు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, చంద్రకళ దీకొండ, రాజప్ప,  ముద్దు వెంకటలక్ష్మి, రాజ్యశ్రీ, డా.సి.వసుంధర, నాగరాజు చుండూరి, గుండవరం కొండల్ రావు  రాసిన కవితలు 2026 మార్చి 12వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                    

No comments:

Post a Comment