Thursday, 26 March 2026

తెలుగు వెలుగు.. సూర్యప్రకాశం (కె.కె.తాయారు గారి వ్యాసం)

 

దివంగత కవయిత్రి, దర్పణం సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యురాలు కె.కె.తాయారు గారు నాపై రాసిన వ్యాసం (రచనాకాలం: డిసెంబరు, 2025) రాజమండ్రి నుండి వెలువడే 'జన ప్రతిధ్వని' దినపత్రికలో ఈరోజు (2026 మార్చి 26వ తేదీన) ప్రచురితం. ఈ వ్యాసం రాసిన కొద్ది రోజులకే తాయారు గారు అస్తమయం చెందడం బాధాకరం. 

No comments:

Post a Comment