Wednesday, 5 August 2026

ఏకాంశ కవిత్వం-294వ వారం- అంశం: రైలు ప్రయాణం


ఏకాంశ కవిత్వం-294వ వారం- అంశం: రైలు ప్రయాణం                                                                                                                           

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1839వ రోజు ‘రైలు ప్రయాణం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో పరిమి వెంకట సత్యమూర్తి, ఆర్. రమాదేవి, జె.వి.కుమార్ చేపూరి, గుర్రాల వేంకటేశ్వర్లు, కందుకూరి మనోహర్, చంద్రకళ దీకొండ, కోలా సత్యనారాయణ, పి.పద్మావతి రాసిన కవితలు 2026 ఆగస్టు 6 వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839