Wednesday 1 May 2024

అంతర్జాతీయ కార్మిక దినోత్సవ కవితలు - ప్రశాంతి రేవూరి, రజనీ కులకర్ణి తదితరులు రాసిన కవితలు


 మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక                      

అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా 2024 మే 2వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రిక ప్రత్యేక సంచిక వెలువరించింది.

ఇందులో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదికల సౌజన్యంతో ప్రశాంతి రేవూరి, రజనీ కులకర్ణి తదితరులు రాసిన కవితలు ప్రచురితం.

 కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

No comments:

Post a Comment