Wednesday 1 May 2024

ఏకాంశ కవిత్వం- 180వ వారం- అంశం: శ్రామికశక్తి

 

ఏకాంశ కవిత్వం- 180వ వారం- అంశం: శ్రామికశక్తి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1145వ రోజు ‘శ్రామికశక్తి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, శ్రీలతరమేశ్ గోస్కుల, వి. సంధ్యారాణి, ఆర్. రమాదేవి, నాగరాజు చుండూరి, కె.కె.తాయారు, మధు జెల్లా, ఎ.రాజ్యశ్రీ, లక్ష్మారెడ్డి  పసుల రాసిన కవితలు 2024 మే 2వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 

No comments:

Post a Comment