Thursday 18 April 2024

ఏకాంశ కవిత్వం- 178వ వారం- అంశం: చిత్ర కవిత- అంబేద్కర్


 ఏకాంశ కవిత్వం- 178వ వారం- అంశం: చిత్ర కవిత- అంబేద్కర్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా ఆదివారం అందించే చిత్ర కవితలో 1137వ రోజు ‘అంబేద్కర్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలతరమేశ్ గోస్కుల, విజయరాఖీ, నారుమంచి వాణీ ప్రభాకరి, డా. దూబగుంట రామకృష్ణ, వడిచర్ల సత్యం, ఎం.వి.ఉమాదేవి, లక్ష్మారెడ్డి  పసుల, మధు జెల్లా, రాజప్ప, కనకయ్య మల్లముల రాసిన కవితలు 2024 ఏప్రిల్ 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

చిత్ర కవిత నిర్వహణ: గోస్కుల శ్రీలతా రమేశ్

No comments:

Post a Comment