మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక
అంబేద్కర్ జయంతి సందర్భంగా 2024 ఏప్రిల్ 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రిక ప్రత్యేక సంచిక వెలువరించింది._
ఇందులో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదికల సౌజన్యంతో డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఏడెల్లి రాములు, శ్రీలతరమేశ్ గోస్కుల, ఎ.రాజ్యశ్రీ, జె.వి.కుమార్ చేపూరి, కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, ఎం.వీరకుమారి, గుండం మోహన్ రెడ్డి, మోటూరి నారాయణరావు, జె.నరసింహారావు, చంద్రకళ దీకొండ, గుండవరం కొండల్ రావు, లోడె రాములు, పరిమి వెంకట సత్యమూర్తి, నాగిరెడ్డి అరుణజ్యోతి, అయ్యలసోమయాజుల ప్రసాద్, రజనీ కులకర్ణి తదితరులు రాసిన కవితలు ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
No comments:
Post a Comment