Wednesday, 24 December 2025

ఏకాంశ కవిత్వం-263వ వారం- అంశం: హైదరాబాదు పుస్తక ప్రదర్శన


ఏకాంశ కవిత్వం-263వ వారం- అంశం: హైదరాబాదు పుస్తక ప్రదర్శన                                                  

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1664వ రోజు ‘హైదరాబాదు పుస్తక ప్రదర్శన’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, రాజప్ప, ఎ.రాజ్యశ్రీ, కనకయ్య మల్లముల, పి.పద్మావతి, కె.కె.తాయారు  రాసిన కవితలు 2025 డిసెంబరు 25వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                     

No comments:

Post a Comment