Wednesday, 22 October 2025

ఏకాంశ కవిత్వం-255వ వారం- అంశం: హాస్యం


 ఏకాంశ కవిత్వం-255వ వారం- అంశం: హాస్యం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1589వ రోజు ‘హాస్యం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, వి.సంధ్యారాణి, ఆర్. రమాదేవి, పి.పద్మావతి, లక్ష్మారెడ్డి పసుల, నాగిరెడ్డి అరుణ జ్యోతి, చంద్రకళ దీకొండ, రాజప్ప, డా.సి వసుంధర, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2025 అక్టోబరు 23వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


No comments:

Post a Comment