Wednesday, 29 October 2025

ఏకాంశ కవిత్వం-256వ వారం- అంశం: సీత కష్టాలు సీతవి- పీత కష్టాలు పీతవి


 ఏకాంశ కవిత్వం-256వ వారం- అంశం: సీత కష్టాలు సీతవి- పీత కష్టాలు పీతవి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1596వ రోజు ‘సీత కష్టాలు సీతవి- పీత కష్టాలు పీతవి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, ఏడెల్లి రాములు‌, జె.నరసింహారావు, ముద్దు వెంకటలక్ష్మి, శేషారావు వైద్య, లక్ష్మారెడ్డి పసుల, డా.షహనాజ్ బతుల్, కోలా సత్యనారాయణ, రాజప్ప రాసిన కవితలు 2025 అక్టోబరు 30వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


Wednesday, 22 October 2025

ఏకాంశ కవిత్వం-255వ వారం- అంశం: హాస్యం


 ఏకాంశ కవిత్వం-255వ వారం- అంశం: హాస్యం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1589వ రోజు ‘హాస్యం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, వి.సంధ్యారాణి, ఆర్. రమాదేవి, పి.పద్మావతి, లక్ష్మారెడ్డి పసుల, నాగిరెడ్డి అరుణ జ్యోతి, చంద్రకళ దీకొండ, రాజప్ప, డా.సి వసుంధర, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2025 అక్టోబరు 23వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


Wednesday, 15 October 2025

ఏకాంశ కవిత్వం-254వ వారం- అంశం: ట్రంపుకు చెయ్యిచ్చిన నోబెల్


 ఏకాంశ కవిత్వం-254వ వారం- అంశం: ట్రంపుకు చెయ్యిచ్చిన నోబెల్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1603వ రోజు ‘ట్రంపుకు చెయ్యిచ్చిన నోబెల్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలతరమేశ్ గోస్కుల, డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, లక్ష్మారెడ్డి పసుల, పి.పద్మావతి, కాటేగారు పాండురంగ విఠల్, ప్రశాంతి రేవూరి రాసిన కవితలు 2025 అక్టోబరు 16వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


Wednesday, 8 October 2025

ఏకాంశ కవిత్వం-253వ వారం- అంశం: కుక్కతోక




ఏకాంశ కవిత్వం-253వ వారం- అంశం: కుక్కతోక

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1576వ రోజు ‘కుక్కతోక’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, రాజప్ప, ఎ.రాజ్యశ్రీ, పి.పద్మావతి, లక్ష్మారెడ్డి పసుల, నగునూరి రాజన్న, డా.సి.వసుంధర, ప్రశాంతి రేవూరి, కోలా సత్యనారాయణ రాసిన కవితలు 2025 అక్టోబరు 9వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


Thursday, 2 October 2025

Dr.SuryaPrakashRao - Wikipedia

 https://te.m.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81_%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B1%8D_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81