Saturday, 27 September 2025

ఏకాంశ కవిత్వం-252వ వారం- అంశం: నగర జీవితం


ఏకాంశ కవిత్వం-252వ వారం- అంశం: నగర జీవితం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1559వ రోజు ‘నగర జీవితం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలత రమేశ్ గోస్కుల, పి. విశాలాక్షి, ఏడెల్లి రాములు‌, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, పి.పద్మావతి, పొన్నాల ధనమ్మ, రాజప్ప, కోలా సత్యనారాయణ, డా.షహనాజ్ బతుల్ రాసిన కవితలు 2025 సెప్టెంబరు 25వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839




 

No comments:

Post a Comment