Wednesday, 10 September 2025

ఏకాంశ కవిత్వం-250వ వారం- అంశం: గ్రామీణ క్రీడలు


ఏకాంశ కవిత్వం-250వ వారం- అంశం: గ్రామీణ క్రీడలు                                                                                                                               

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1551వ రోజు ‘గ్రామీణ క్రీడలు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, పి.పద్మావతి, కోలా సత్యనారాయణ, నగునూరి రాజన్న, లక్ష్మారెడ్డి  పసుల, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2025 సెప్టెంబరు 11వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                           

No comments:

Post a Comment