Saturday, 27 September 2025

ఏకాంశ కవిత్వం-252వ వారం- అంశం: నగర జీవితం


ఏకాంశ కవిత్వం-252వ వారం- అంశం: నగర జీవితం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1559వ రోజు ‘నగర జీవితం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలత రమేశ్ గోస్కుల, పి. విశాలాక్షి, ఏడెల్లి రాములు‌, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, పి.పద్మావతి, పొన్నాల ధనమ్మ, రాజప్ప, కోలా సత్యనారాయణ, డా.షహనాజ్ బతుల్ రాసిన కవితలు 2025 సెప్టెంబరు 25వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839




 

Wednesday, 17 September 2025

ఏకాంశ కవిత్వం-251వ వారం- అంశం: కొవ్వొత్తి


 ఏకాంశ కవిత్వం-251వ వారం- అంశం: కొవ్వొత్తి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1569వ రోజు ‘కొవ్వొత్తి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో లక్ష్మారెడ్డి పసుల, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, పొన్నాల ధనమ్మ, కోలా సత్యనారాయణ, ఆర్. రమాదేవి, డా.సి.వసుంధర, మోటూరి శాంతకుమారి, పి.పద్మావతి రాసిన కవితలు 2025 సెప్టెంబరు 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


Wednesday, 10 September 2025

ఏకాంశ కవిత్వం-250వ వారం- అంశం: గ్రామీణ క్రీడలు


ఏకాంశ కవిత్వం-250వ వారం- అంశం: గ్రామీణ క్రీడలు                                                                                                                               

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1551వ రోజు ‘గ్రామీణ క్రీడలు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, పి.పద్మావతి, కోలా సత్యనారాయణ, నగునూరి రాజన్న, లక్ష్మారెడ్డి  పసుల, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2025 సెప్టెంబరు 11వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                           

Wednesday, 3 September 2025

ఏకాంశ కవిత్వం-249వ వారం- అంశం: చిత్రకవిత -ఏకాకి జీవితం


ఏకాంశ కవిత్వం-249వ వారం- అంశం: చిత్రకవిత -ఏకాకి జీవితం                                                                                                                              

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1550వ రోజు ‘చిత్రకవిత -ఏకాకి జీవితం' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, కె.కె.తాయారు, రాజప్ప, కాటేగారు పాండురంగ విఠల్, గుండవరం కొండల్ రావు, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి  పసుల, ఎ.రాజ్యశ్రీ, డాక్టర్ షహనాజ్ బతుల్, పొన్నాల ధనమ్మ రాసిన కవితలు 2025 సెప్టెంబరు 6వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                చిత్రకవిత నిర్వహణ: గోస్కుల శ్రీలత