Wednesday, 23 July 2025

ఏకాంశ కవిత్వం-243వ వారం- అంశం: చెట్టు నీడ

 


ఏకాంశ కవిత్వం-243వ వారం- అంశం: చెట్టు నీడ                                                                            మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1521వ రోజు ‘చెట్టు నీడ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, ఎ. రాజ్యశ్రీ, కనపర్తి లక్ష్మయ్య, ఆర్. రమాదేవి, విజయలక్ష్మి వడ్డేపల్లి, ముద్దు వెంకటలక్ష్మి, లక్ష్మారెడ్డి పసుల, గుండం మోహన్ రెడ్డీ, చంద్రకళ దీకొండ, రాజప్ప రాసిన కవితలు 2025 జులై 24వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839     


No comments:

Post a Comment