Wednesday, 9 July 2025

ఏకాంశ కవిత్వం-241వ వారం- అంశం: ముగ్గు


 ఏకాంశ కవిత్వం-241వ వారం- అంశం: ముగ్గు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1503వ రోజు ‘ముగ్గు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో చంద్రకళ దీకొండ, నాగిరెడ్డి అరుణ జ్యోతి, ఆర్.కళ్యాణి, ఆర్. రమాదేవి, మోటూరి శాంతకుమారి, విజయలక్ష్మి వడ్డేపల్లి, వి. సంధ్యారాణి, పి.పద్మావతి, ఎం. వి. ఉమాదేవి, పొన్నాల ధనమ్మ, డా.సి.వసుంధర రాసిన కవితలు 2025 జులై 10వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు*, 9441046839

No comments:

Post a Comment