Wednesday, 30 July 2025

ఏకాంశ కవిత్వం-244వ వారం- అంశం: శ్రావణ మాసం


ఏకాంశ కవిత్వం-244వ వారం- అంశం: శ్రావణ మాసం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1536వ రోజు ‘శ్రావణ మాసం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. చీదెళ్ల సీతాలక్ష్మి, తాయారు, పి.పద్మావతి, కాటేగారు పాండురంగ విఠల్, మోటూరి శాంతకుమారి, దేవరాజు రేవతి, పొన్నాల ధనమ్మ, కోలా సత్యనారాయణ, విత్తనాల విజయకుమార్, ఆర్. రమాదేవి రాసిన కవితలు 2025 జులై 31వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 23 July 2025

ఏకాంశ కవిత్వం-243వ వారం- అంశం: చెట్టు నీడ

 


ఏకాంశ కవిత్వం-243వ వారం- అంశం: చెట్టు నీడ                                                                            మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1521వ రోజు ‘చెట్టు నీడ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, ఎ. రాజ్యశ్రీ, కనపర్తి లక్ష్మయ్య, ఆర్. రమాదేవి, విజయలక్ష్మి వడ్డేపల్లి, ముద్దు వెంకటలక్ష్మి, లక్ష్మారెడ్డి పసుల, గుండం మోహన్ రెడ్డీ, చంద్రకళ దీకొండ, రాజప్ప రాసిన కవితలు 2025 జులై 24వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839     


Wednesday, 16 July 2025

ఏకాంశ కవిత్వం-242వ వారం- అంశం: మిమిక్రీ


ఏకాంశ కవిత్వం-242వ వారం- అంశం: మిమిక్రీ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1505వ రోజు ‘మిమిక్రీ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో సావిత్రి రంజోల్కర్, నాగిరెడ్డి అరుణ జ్యోతి, కె.కె.తాయారు, జె.వి.కుమార్ చేపూరి, ప్రశాంతి రేవూరి, కోలా సత్యనారాయణ, రాజప్ప, లక్ష్మారెడ్డి పసుల, కనపర్తి లక్ష్మయ్య, ఉమాశేషారావు వైద్య రాసిన కవితలు 2025 జులై 17వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 9 July 2025

ఏకాంశ కవిత్వం-241వ వారం- అంశం: ముగ్గు


 ఏకాంశ కవిత్వం-241వ వారం- అంశం: ముగ్గు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1503వ రోజు ‘ముగ్గు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో చంద్రకళ దీకొండ, నాగిరెడ్డి అరుణ జ్యోతి, ఆర్.కళ్యాణి, ఆర్. రమాదేవి, మోటూరి శాంతకుమారి, విజయలక్ష్మి వడ్డేపల్లి, వి. సంధ్యారాణి, పి.పద్మావతి, ఎం. వి. ఉమాదేవి, పొన్నాల ధనమ్మ, డా.సి.వసుంధర రాసిన కవితలు 2025 జులై 10వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు*, 9441046839

Wednesday, 2 July 2025

ఏకాంశ కవిత్వం-240వ వారం- అంశం: మితాహారం

 


ఏకాంశ కవిత్వం-240వ వారం- అంశం: మితాహారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1501వ రోజు ‘మితాహారం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, సావిత్రి రంజోల్కర్, పొన్నాల ధనమ్మ, జక్కని గంగాధర్, గుండవరం కొండల్ రావు, కె.కె.తాయారు, రాజప్ప, కనపర్తి లక్ష్మయ్య, కోలా సత్యనారాయణ, విత్తనాల విజయకుమార్ రాసిన కవితలు 2025 జులై 3వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839