Wednesday, 20 August 2025

ఏకాంశ కవిత్వం-247వ వారం- అంశం: ‘వీధినాటకాలు’

ఏకాంశ కవిత్వం-247వ వారం- అంశం: ‘వీధినాటకాలు’                                                                                                       

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1539వ రోజు ‘వీధినాటకాలు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, కె.కె.తాయారు, ఎం.వి.ఉమాదేవి,  పి.పద్మావతి, కాటేగారు పాండురంగ విఠల్, కోలా సత్యనారాయణ రాసిన కవితలు 2025 ఆగస్టు 21వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.   
 
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 

No comments:

Post a Comment