Saturday, 29 April 2023
శ్రమజీవి పయనం (కవిత)
మేడే సందర్భంగా నేను రాసిన 'శ్రమజీవి పయనం' కవిత 'నేటినిజం' దినపత్రిక మేడే ప్రత్యేక సంచిక (2023 ఏప్రిల్ 27)లో ప్రచురితం. ఈ కవితను ప్రచురించిన 'నేటినిజం' దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. (2023010)
Wednesday, 19 April 2023
ఏకాంశ కవిత్వం- 130వ వారం - అంశం: ‘కుక్కల బెడద’
ఏకాంశ కవిత్వం- 130వ వారం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 815వరోజు ‘కుక్కల బెడద’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, లక్ష్మారెడ్డి పసుల, నగునూరి రాజన్న, ఎ.రాజ్యశ్రీ, వి.సంధ్యారాణి, నాగిరెడ్డి అరుణ జ్యోతి, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, గుండం మోహన్ రెడ్డి, జె.వి.కుమార్ చేపూరి రాసిన కవితలు 2023 ఏప్రిల్ 20వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.
- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839
* * * * **
Wednesday, 12 April 2023
ఏకాంశ కవిత్వం- 129వ వారం - అంశం: ఉపవాసం
Wednesday, 5 April 2023
ఏకాంశ కవిత్వం- 128వ వారం. అంశం: సహనం
ఏకాంశ కవిత్వం- 128వ వారం
Wednesday, 29 March 2023
ఏకాంశ కవిత్వం- 127వ వారం.. అంశం: 805వరోజు ‘శ్రీరామచంద్రుడు’
Sunday, 26 March 2023
సంగీత ప్రపంచ సామ్రాజ్ఞి (డా. వింజమూరి అనసూయాదేవి)
ప్రముఖ సంగీత విద్వాంసురాలు డా.వింజమూరి అనసూయాదేవి గారిపై నా వ్యాసం 2019 మార్చి 26 'ఆంధ్రప్రభ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం.
Wednesday, 22 March 2023
ఏకాంశ కవిత్వం- 126వ వారం. అంశం: శాంతి
ఏకాంశ కవిత్వం- 126వ వారం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 786వరోజు ‘శాంతి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, వి. సంధ్యారాణి, ఎ.రాజ్యశ్రీ, ఆర్.ప్రవీణ్, కందుకూరి మనోహర్, జె.వి.కుమార్ చేపూరి, గుర్రాల వేంకటేశ్వర్లు, రమేశ్ నల్లగొండ రాసిన కవితలు 2023 మార్చి 22 వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.
- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839
* * * * **






