Wednesday, 6 December 2023
సాహిత్య, సాంస్కృతిక ఫలరాజం 'మామిడి'
సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.మామిడి హరికృష్ణ గారి కృషిపై నా వ్యాసం 'సాహిత్య, సాంస్కృతిక ఫలరాజం మామిడి' తంగేడు మాసపత్రిక డిసెంబరు సంచికలో ప్రచురితం. ఈ వ్యాసాన్ని ప్రచురించిన 'తంగేడు' అసోసియేట్ ఎడిటర్ కాంచనపల్లి గారికి ధన్యవాదాలు. (2023033)
ఏకాంశ కవిత్వం- 159వ వారం- అంశం: సొరంగంలో 17 రోజులు
ఏకాంశ కవిత్వం- 159వ వారం- అంశం: సొరంగంలో 17 రోజులు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1021వరోజు ‘సొరంగంలో 17 రోజులు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ. రాజ్యశ్రీ, జక్కని గంగాధర్, కె. కె. తాయారు, మోటూరి శాంతకుమారి, గుర్రాల వేంకటేశ్వర్లు, నారుమంచి వాణీప్రభాకరి, జె. నరసింహారావు, నగునూరి రాజన్న రాసిన కవితలు 2023 డిసెంబరు 7వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Wednesday, 22 November 2023
ఏకాంశ కవిత్వం- 158వ వారం- అంశం: పత్రికలు
ఏకాంశ కవిత్వం- 158వ వారం- అంశం: పత్రికలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1010వరోజు ‘పత్రికలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, అరుణ కోదాటి, ఎం. వి. ఉమాదేవి, నగునూరి రాజన్న, గుండం మోహన్ రెడ్డి, బొల్లి రామస్వామి రఘుపతి, జాలిగామ నరసింహారావు, గుర్రాల వేంకటేశ్వర్లు, జక్కని గంగాధర్, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2023 నవంబరు 23వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Wednesday, 15 November 2023
ఏకాంశ కవిత్వం- 157వ వారం- అంశం: మౌనం
ఏకాంశ కవిత్వం- 157వ వారం- అంశం: మౌనం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1003వరోజు ‘ మౌనం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో చంద్రకళ దీకొండ, రజని కులకర్ణి, కె.కె.తాయారు, నారుమంచి వాణీ ప్రభాకరి, పరిమి వెంకట సత్యమూర్తి, విజయలక్ష్మీ శ్రీనివాస్, జె.వి.కుమార్ చేపూరి, మోటూరి శాంతకుమారి, నాగరాజు చుండూరి, గుర్రాల వేంకటేశ్వర్లు రాసిన కవితలు 2023 నవంబరు 16వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Monday, 13 November 2023
ముచ్చటైన భాషకు ముక్కుసూటి కవి
నవంబరు 13న ప్రజాకవికాళోజీ నారాయణరావు వర్ధంతి. ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం 'నమస్తే తెలంగాణ' దినపత్రిక 'చెలిమె' పేజీలో 2023 నవంబరు 12న ప్రచురితమైంది. ఈ వ్యాసాన్ని ప్రచురించిన 'నమస్తే తెలంగాణ' దినపత్రిక సంపాదకులకు ధన్యవాదాలు. (2023030)
Wednesday, 8 November 2023
ఏకాంశ కవిత్వం- 156వ వారం- అంశం: ఓటు
ఏకాంశ కవిత్వం- 156వ వారం- అంశం: ఓటు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో ఇప్పటివరకు 1000 అంశాలపై కవిత్వ రచన జరిగింది. 'ఓటు' అనే అంశాన్ని 1000 వ అంశంగా సుప్రసిద్ధ కవి, రచయిత డా. ఏనుగు నరసింహారెడ్డి గారు ప్రకటించారు. ఈ అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, శనగపల్లి ఉమామహేశ్వరరావు, విజయలక్ష్మీ శ్రీనివాస్, శ్రీలత రమేశ్ గోస్కుల, జె.నరసింహారావు, ఎం. వీరకుమారి, పోచం సుజాత, డా. దేవులపల్లి పద్మజ, గుండం మోహన్ రెడ్డి, గుడికందుల ప్రకాశం రాసిన కవితలు 2023 నవంబరు 9వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
Wednesday, 1 November 2023
ఏకాంశ కవిత్వం- 155వ వారం- అంశం: వృద్ధుల అనుభవం- ఆవశ్యకం, అనుసరణీయం
ఏకాంశ కవిత్వం- 155వ వారం- అంశం: వృద్ధుల అనుభవం- ఆవశ్యకం, అనుసరణీయం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 974వరోజు ‘వృద్ధుల అనుభవం- ఆవశ్యకం, అనుసరణీయం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో వి. సంధ్యారాణి, నాగరాజు చుండూరి, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, చంద్రకళ దీకొండ, నారుమంచి వాణీ ప్రభాకరి, గుర్రాల వేంకటేశ్వర్లు, జక్కని గంగాధర్, జె.వి.కుమార్ చేపూరి, ఎ.రాజ్యశ్రీ, నగునూరి రాజన్న రాసిన కవితలు 2023 నవంబరు 2వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839








