Friday, 27 December 2024

ఏకాంశ కవిత్వం- 214వ వారం- అంశం: నింద


 ఏకాంశ కవిత్వం- 214వ వారం- అంశం: నింద

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1337వ రోజు 'నింద' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, కె.కె.తాయారు, డా.రమ్యా స్వరూప్, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, డా.సి.వసుంధర, ఆర్.రమాదేవి, ఎం.వి.ఉమాదేవి, రాజప్ప, పి.పద్మావతి, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2024 డిసెంబరు 26వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు



Wednesday, 18 December 2024

ఏకాంశ కవిత్వం- 213వ వారం- అంశం: భూకంపం

 

ఏకాంశ కవిత్వం- 213వ వారం- అంశం: భూకంపం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1338వ రోజు 'భూకంపం' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, కనపర్తి లక్ష్మయ్య, ఎ.రాజ్యశ్రీ, ముద్దు వెంకటలక్ష్మి, ప్రశాంతి రేవూరి, మోటూరి శాంతకుమారి, విజయలక్ష్మి వడ్డేపల్లి, ఏడెల్లి రాములు‌, ఉమాశేషారావు వైద్య రాసిన కవితలు 2024 డిసెంబరు 19వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.       

-కాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 11 December 2024

ఏకాంశ కవిత్వం- 212వ వారం- అంశం: శీతాకాలం


ఏకాంశ కవిత్వం- 212వ వారం- అంశం: శీతాకాలం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1327వ రోజు 'శీతాకాలం' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, రాజప్ప, కె.కె.తాయారు, డా.సి.వసుంధర, రజనీ కులకర్ణి, పి.పద్మావతి, చంద్రకళ దీకొండ రాసిన కవితలు 2024 డిసెంబరు 12వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు                                                                                             


Wednesday, 4 December 2024

ఏకాంశ కవిత్వం- 211వ వారం- అంశం: పత్రికలు

 


ఏకాంశ కవిత్వం- 211వ వారం- అంశం: పత్రికలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1321వ రోజు 'పత్రికలు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, దేశపతి కృష్ణమూర్తి, రేవిణిపాటి రమాదేవి, డా.రమ్యా స్వరూప్, విజయలక్ష్మి వడ్డేపల్లి, రజనీ కులకర్ణి, ముద్దు వెంకటలక్ష్మి, జక్కని గంగాధర్, రాజప్ప, నగునూరి రాజన్న రాసిన కవితలు 2024 డిసెంబరు 5వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు   

Wednesday, 27 November 2024

ఏకాంశ కవిత్వం - 210వ వారం - అంశం : నిప్పు లేనిదే పొగ రాదు

 

ఏకాంశ కవిత్వం- 210వ వారం- అంశం: నిప్పు లేనిదే పొగ రాదు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1317వ రోజు 'నిప్పు లేనిదే పొగ రాదు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, నగునూరి రాజన్న, ఉమాశేషారావు వైద్య, మోటూరి శాంతకుమారి, గుండం మోహన్ రెడ్డి, డా.సి.వసుంధర, పి. పద్మావతి, రాజప్ప, ఎ. రాజ్యశ్రీ, కె.కె. తాయారు, ప్రశాంతి రేవూరి రాసిన కవితలు 2024 నవంబరు 28వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

_కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు._

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు                                              

Wednesday, 20 November 2024

ఏకాంశ కవిత్వం- 209వ వారం- అంశం: భుక్తాయాసం


ఏకాంశ కవిత్వం- 209వ వారం- అంశం: భుక్తాయాసం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1314 వ రోజు ‘భుక్తాయాసం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, డా. రమ్యా స్వరూప్, కె.కె.తాయారు, ప్రశాంతి రేవూరి, ఆర్. రమాదేవి, డా.సి.వసుంధర, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2024 నవంబరు 21వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 13 November 2024

ఏకాంశ కవిత్వం- 208వ వారం- అంశం: సౌరశక్తి

 

ఏకాంశ కవిత్వం- 208వ వారం- అంశం: సౌరశక్తి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1315 వ రోజు ‘సౌరశక్తి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, రజనీకులకర్ణి, డా.రమ్యా స్వరూప్, డా.సి.వసుంధర, గుండవరం కొండల్ రావు, జె.నరసింహారావు, ఉమాశేషారావు వైద్య రాసిన కవితలు 2024 నవంబరు 14వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు    

Wednesday, 6 November 2024

ఏకాంశ కవిత్వం- 207వ వారం- అంశం: నిండుకుండ


 ఏకాంశ కవిత్వం- 207వ వారం- అంశం: నిండుకుండ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా ‘నిండుకుండ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, కె.కె.తాయారు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, డా.సి.వసుంధర, పి.బాలాత్రిపుర సుందరి, పి.పద్మావతి, చంద్రకళ దీకొండ, జక్కని గంగాధర్, గుర్రాల వేంకటేశ్వర్లు, ప్రశాంతి రేవూరి రాసిన కవితలు 2024 నవంబరు 7వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు   

Wednesday, 30 October 2024

ఏకాంశ కవిత్వం - దీపావళి


మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ నిర్వహిస్తోన్న ఏకాంశ కవిత్వ రచనలో భాగంగా 1302వ రోజు ‘దీపావళి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, ఆర్. రమాదేవి, డా.రమ్యా స్వరూప్, నగునూరి రాజన్న, విజయలక్ష్మి వడ్డేపల్లి, కనకయ్య మల్లముల, చంద్రకళ దీకొండ రాసిన కవితలు 2024 అక్టోబరు 31వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు                                                                                                                               


ఏకాంశ కవిత్వం- 206వ వారం- అంశం: దీపావళి


 ఏకాంశ కవిత్వం- 206వ వారం- అంశం: దీపావళి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా ‘దీపావళి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ  సీతాలక్ష్మి, జె.నరసింహారావు, త్రివిక్రమ శర్మ, వి.సంధ్యా రాణి, రామకృష్ణ చంద్రమౌళి, లక్ష్మారెడ్డి  పసుల, ఎ.రాజ్యశ్రీ, మోటూరి శాంతకుమారి, జె.వి.కుమార్ చేపూరి, నాగిరెడ్డి అరుణ జ్యోతి రాసిన కవితలు 2024 అక్టోబరు 31వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు                                                                                             


Wednesday, 23 October 2024

ఏకాంశ కవిత్వం- 205వ వారం- అంశం: ‘మైకా’సురులు

 

ఏకాంశ కవిత్వం- 205వ వారం- అంశం: ‘మైకా’సురులు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1287వ రోజు ‘‘మైకా’సురులు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, గుర్రాల వేంకటేశ్వర్లు, ఉమాశేషారావు వైద్య, పరిమి వెంకట సత్యమూర్తి, రాజప్ప, డా.సి.వసుంధర, గుండవరం కొండల్ రావు, కె.కె.తాయారు, పి.పద్మావతి, ప్రశాంతి రేవూరి, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2024 అక్టోబరు 24వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Sunday, 20 October 2024

ఏ పాత్రలో అయినా ఉద్యమమే... వ్యాసం


 తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ సాహిత్య జీవితంపై నేను రాసిన వ్యాసం 2024 అక్టోబరు 20 'తొలివెలుగు' దినపత్రికలో ప్రచురితం

Thursday, 17 October 2024

టాటా... కన్నీటి వీడుకోలు


 ఇటీవల దివంగతులైన రతన్ టాటాపై నా కవిత నేటి (2024 అక్టోబరు 17) 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం. 

Wednesday, 16 October 2024

అసలైన భారతరత్నం రతన్ టాటా


 
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ నిర్వహిస్తోన్న ఏకాంశ కవిత్వ రచనలో భాగంగా 1289వ రోజు ‘అసలైన భారతరత్నం రతన్ టాటా’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, ఏడెల్లి రాములు, డా. చీదెళ్ళ సీతాలక్ష్మి, రాజ్యశ్రీ, ప్రశాంతి రేవూరి, డా. వసుంధర, రేవిణిపాటి రమాదేవి, కె.కె. తాయారు, గుండవరం కొండల్ రావు, చంద్రకళ దీకొండ, కనపర్తి రాసిన కవితలు 2024 అక్టోబరు 17వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు                                                                                             

ఏకాంశ కవిత్వం- 204వ వారం- అంశం: పండుగలు-ఉత్సాహం

 

ఏకాంశ కవిత్వం- 204వ వారం- అంశం: పండుగలు-ఉత్సాహం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1287వ రోజు ‘పండుగలు-ఉత్సాహం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో గుర్రాల వేంకటేశ్వర్లు, పి.పద్మావతి, మోటూరి శాంతకుమారి, ప్రశాంతి రేవూరి, విజయలక్ష్మి వడ్డేపల్లి, కె.కె.తాయారు, నగునూరి రాజన్న రాసిన కవితలు 2024 అక్టోబరు 17వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు


Wednesday, 9 October 2024

ఏకాంశ కవిత్వం- 203వ వారం- అంశం: సరదాల దసరా


ఏకాంశ కవిత్వం- 203వ వారం- అంశం: సరదాల దసరా
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1283వ రోజు సరదాల దసరా అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఏడెల్లి రాములు‌, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, మాడుగుల నారాయణ మూర్తి, డా. వసుంధర రాసిన కవితలు 2024 అక్టోబరు 10వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 2 October 2024

ఏకాంశ కవిత్వం- 202వ వారం- అంశం: సమయస్ఫూర్తి

 


ఏకాంశ కవిత్వం- 202వ వారం- అంశం: సమయస్ఫూర్తి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1277వ రోజు ‘సమయస్ఫూర్తి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, శ్రీ చంద్రావతి రుద్రరాజు, కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, ఎ.రాజ్యశ్రీ, ప్రశాంతి రేవూరి, పి.పద్మావతి, చంద్రకళ దీకొండ, రాజప్ప రాసిన కవితలు 2024 అక్టోబరు 3వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 25 September 2024

ఏకాంశ కవిత్వం- 201వ వారం- అంశం: మనీ పర్సు

 

ఏకాంశ కవిత్వం- 201వ వారం- అంశం: మనీ పర్సు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1271వ రోజు ‘మనీ పర్సు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, నగునూరి రాజన్న, రాజప్ప, ఎ.రాజ్యశ్రీ, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, పి.పద్మావతి, జక్కని గంగాధర్, గుండవరం కొండల్ రావు, కందుకూరి మనోహర్ రాసిన కవితలు 2024 సెప్టెంబరు 26వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Thursday, 19 September 2024

ఏకాంశ కవిత్వం- 200వ వారం- అంశం: మానవత్వం

ఏకాంశ కవిత్వం- 200వ వారం- అంశం: మానవత్వం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.       

ఈ దైనందిన కార్యక్రమాన్ని గత 200 వారాలుగా నిరంతరాయంగా ‘నేటినిజం’ దినపత్రిక ప్రచురిస్తోంది. ఈ ప్రచురణ 200 వారాల మైలురాయిని చేరిన సందర్భంగా 'మానవత్వం’ అనే అంశాన్ని 1267వ రోజు ప్రత్యేక ఏకాంశంగా ప్రకటించారు ‘నేటినిజం’ సంపాదకులు బైసా దేవదాసు గారు. ఈ అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. పోరెడ్డి రంగయ్య, గుర్రాల వేంకటేశ్వర్లు, నాగిరెడ్డి అరుణజ్యోతి, విజయలక్ష్మి వడ్డేపల్లి, కనపర్తి లక్ష్మయ్య, గుండం మోహన్ రెడ్డి, ప్రశాంతి రేవూరి, డా. సి.వసుంధర, ఆర్. రమాదేవి, లోడె రాములు, శేషారావు రాసిన కవితలు 2024 సెప్టెంబరు 19వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

 

Thursday, 12 September 2024

ఏకాంశ కవిత్వం- 199వ వారం- అంశం: అనుభవం గొప్ప గురువు

 

ఏకాంశ కవిత్వం- 199వ వారం- అంశం: అనుభవం గొప్ప గురువు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1246వ రోజు ‘అనుభవం గొప్ప గురువు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. చీదెళ్ల సీతాలక్ష్మి, లక్ష్మారెడ్డి పసుల, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, పి.పద్మావతి, చంద్రకళ దీకొండ, మోటూరి శాంతకుమారి, గుండవరం కొండల్ రావు, నగునూరి రాజన్న రాసిన కవితలు 2024 సెప్టెంబరు 12వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు



Wednesday, 4 September 2024

ఏకాంశ కవిత్వం- 198వ వారం- అంశం: ఫోటోగ్రఫీ

 

ఏకాంశ కవిత్వం- 198వ వారం- అంశం: ఫోటోగ్రఫీ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1245వ రోజు ‘ఫోటోగ్రఫీ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, నగునూరి రాజన్న, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, లక్ష్మారెడ్డి పసుల, మోటూరి శాంతకుమారి, జె.వి.కుమార్ చేపూరి, రాజప్ప, పి.పద్మావతి రాసిన కవితలు 2024 సెప్టెంబరు 5వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 28 August 2024

ఏకాంశ కవిత్వం- 197వ వారం- అంశం: ఉదయం

ఏకాంశ కవిత్వం- 197వ వారం- అంశం: ఉదయం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1236వ రోజు ‘ఉదయం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో కందుకూరి మనోహర్, నగునూరి రాజన్న, కె.కె.తాయారు, ఆర్. రమాదేవి, పద్మావతి ‌పి., గుర్రాల వేంకటేశ్వర్లు, కపిలవాయి అశోక్ బాబు

రాసిన కవితలు 2024 ఆగస్టు 29వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 21 August 2024

ఏకాంశ కవిత్వం- 196వ వారం- అంశం: మా ఊరి బస్సు


ఏకాంశ కవిత్వం- 196వ వారం- అంశం: మా ఊరి బస్సు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1217వ రోజు ‘మా ఊరి బస్సు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఎం.వి.ఉమాదేవి, ఎ.రాజ్యశ్రీ, నగునూరి రాజన్న, విజయలక్ష్మి వడ్డేపల్లి, మోటూరి శాంతకుమారి, ఎం. వీరకుమారి, పి. పద్మావతి, లక్ష్మారెడ్డి పసుల, రాజప్ప, గుండం మోహన్ రెడ్డి రాసిన కవితలు 2024 ఆగస్టు 22వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు


Thursday, 15 August 2024

ఏకాంశ కవిత్వం- 195వ వారం- అంశం: కవి గారి ఇల్లు




ఏకాంశ కవిత్వం- 195వ వారం- అంశం: కవి గారి ఇల్లు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1228వ రోజు ‘కవి గారి ఇల్లు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, జె.నరసింహారావు, కె.కె.తాయారు, రామకృష్ణ చంద్రమౌళి, ఆర్. ప్రవీణ్, రాజప్ప, గుండం మోహన్ రెడ్డి, అరుణ కోదాటి, ఎం.వి.ఉమాదేవి, పి.పద్మావతి, రజనీకులకర్ణి రాసిన కవితలు 2024 ఆగస్టు 15వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు



Wednesday, 7 August 2024

ఏకాంశ కవిత్వం- 194వ వారం- అంశం: ప్రణయనగరిలో ప్రపంచ క్రీడలు

ఏకాంశ కవిత్వం- 194వ వారం- అంశం: ప్రణయనగరిలో ప్రపంచ క్రీడలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1225వ రోజు ‘ప్రణయనగరిలో ప్రపంచ క్రీడలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, రామకృష్ణ చంద్రమౌళి, ఉమాశేషారావు వైద్య, పరిమి వెంకట సత్యమూర్తి, రేవిణిపాటి రమాదేవి, కపిలవాయి అశోక్ బాబు, లక్ష్మారెడ్డి  పసుల, జె.వి.కుమార్ చేపూరి, కనపర్తి, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2024 ఆగస్టు 8వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

 

Tuesday, 6 August 2024

సుప్రసిద్ధ కవి శివారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...

 


ప్రసిద్ధకవి శివారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో....

బహుశా నేను అప్పుడు ఇంటర్ ఫస్టియర్లో ఉన్నాను. ఒక షైనీ మార్నింగో, ఒక ఫైన్ ఈవినింగో గుర్తులేదు కానీ మా గురువు గారు హిమజ్వాల (ఇరివెంటి వెంకట రమణ) గారు నా చేతిలో ఒక పుస్తకం పెట్టారు చదవమని. పుస్తకం పేరు ‘మోహనా! ఓ మోహనా!'. అలా జ్వాలలాంటి పుస్తకాన్ని మొదట పరిచయం చేసింది హిమజ్వాల గారు. శివారెడ్డి గారి పుస్తకాలతో తొలి పరిచయమది.

అలా నా చేతిలో పడ్డ పుస్తకం కొన్ని రోజుల పాటు నాకు బ్రేక్ ఫాస్టు, లంచ్, డిన్నర్ గా మారింది. ఆ పుస్తకం చదివిన ఊపులో 30కి పైగా కవితలను (నిజంగా కవితలంటారో, లేదో తెలియదు) రాసేసి హిమజ్వాల గారికి చూపించాను. ఆయన పచ్చ జెండా ఊపగానే అటు నుండి అటే ఎర్రరంగు ఆఫీసు(పోస్టాఫీసు)కి వెళ్ళిపోయి శివారెడ్డి గారికి ఆ కవితలను పోస్టు చేశాను. శివారెడ్డి గారి కవిత్వంతో మొదటిసారి మమేకమైన సందర్భమది. ' ఉత్త పోస్టుమాన్ మీద ఊహలు రానేరావు' అని తిలక్ చెప్పడం గుర్తున్నా నా ఊహలన్నీ 'పోస్ట్' అన్న పిలుపు చుట్టే. కొన్ని రోజులు ఏ ఇంటిముందు 'పోస్ట్' అనే పిలుపు వినబడ్డా 'ఆ ఉత్తరం నాకేనేమో' అనే భావన నిలవనీయలేదు. ఆ నిరీక్షణ మరీ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఎంతో ఎదురు చూసిన పోస్టు రానే వచ్చింది. స్వదస్తూరీతో శివారెడ్డి గారు రాసిన ఉత్తరమది. 'చదువు పోకుండా సాహిత్య అధ్యయనం చేయండి' అన్న ఆయన హితోక్తిని ఆచరణలో పెట్టాను. 'మీ కవిత్వంలో స్పార్క్ ఉంది' అన్న శివారెడ్డి గారి దస్తూరీలోని వాక్యాన్ని ఎన్నిసార్లు చదివానో గుర్తులేదు కానీ ఆ వాక్యం నాలో ఎంత ఆనందాన్ని నింపిందో గుర్తుంది. ఆ సంబురం ఇంకా నా మెదడు పొరల్లో భద్రంగా ఉంది. అవి ఆయన దస్తూరీతో తొలి సంతోషకర క్షణాలు నాకు.

ఈ సంఘటన తర్వాత శివారెడ్డి గారు అప్పటికే రాసిన 'ఆసుపత్రి గీతం', 'భారమితి' కవితాసంపుటాలనూ చదివాను. ఆ తర్వాత మంజీరా రచయితల సంఘం శివారెడ్డి గారి కవిత్వాన్ని ఆయన గొంతుతో క్యాసెట్ రూపంలో తెచ్చింది. ఆ క్యాసెట్ కొని విన్నాను. ఆ కవిత్వాన్ని మనసారా ఆస్వాదించాను. అలా శివారెడ్డి గారి గొంతుతో మొదటి పరిచయం.

నా మకాం రాష్ట్ర రాజధానికి మారిన తర్వాత అనేక పర్యాయాలు ఆయనను వివిధ సందర్భాల్లో కలిశాను. ఆయన చిరునవ్వుల పలకరింపును, ఆత్మీయ ఆలింగనాన్ని ఎన్నోమార్లు చవిచూశాను. 'వార్త'లో సబ్ ఎడిటర్ గా ఉద్యోగం చేస్తున్నప్పుడు అనేకసార్లు ఆయనను కలిశాను. 'టు బి ఆర్ నాట్ టు బి', 'వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ' అనే సందిగ్ధ పరిస్థితుల్లో వనస్థలిపురం పార్కులో ఆయన గీతోపదేశం శ్రద్ధగా విన్నాను. జీవితంలోని అనేక సందర్భాల్లో పనికొచ్చే పరిష్కార మార్గాలు ఆయన గొంతులోనే ఇప్పటికీ సందిగ్ధ సమయాల్లో నా అంతరంగంలో సుడులు తిరుగుతాయి. ఈరోజు శివారెడ్డి గారి పుట్టినరోజు. మూడు పాతికల వయస్సైనా ఉత్సాహంలో ఆయన పాతికేళ్ల కుర్రాడే. 270 డిగ్రీలు తిరిగిన ఆ జీవన గడియారం 360 డిగ్రీలు పూర్తి చేయాలి. సెంచరీ నాటౌట్ వీరుడిగా నిలవాలి. నాలాంటి మరెందరిలోనో స్ఫూర్తిని నింపాలి. 


వీరుడా! నీ ‘జైత్రయాత్ర' కొనసాగించు. 'అజేయం’గా నిలబడు. 'రక్తం సూర్యుడి'కి ప్రతిరూపంగా భాసించు. పుట్టినరోజు శుభాకాంక్షలు శివారెడ్డి సార్...

 (గతంలో పెట్టిన పోస్టు మరోసారి.. శివారెడ్డి సార్ పుట్టినరోజు సందర్భంగా)

Wednesday, 31 July 2024

ఏకాంశ కవిత్వం- 193వ వారం- అంశం: బడ్జెట్


 ఏకాంశ కవిత్వం- 193వ వారం- అంశం: బడ్జెట్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1222వ రోజు ‘బడ్జెట్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, జె.వి.కుమార్ చేపూరి, ఎ.రాజ్యశ్రీ, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, ఉమాశేషారావు వైద్య, పద్మావతి పి, జక్కని గంగాధర్, లక్ష్మారెడ్డి పసుల, రాజప్ప రాసిన కవితలు 2024 ఆగస్టు 1వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 24 July 2024

ఏకాంశ కవిత్వం- 192వ వారం- అంశం: ప్లాస్టిక్

ఏకాంశ కవిత్వం- 192వ వారం- అంశం: ప్లాస్టిక్ 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1210వ రోజు ‘ప్లాస్టిక్ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  శ్రీలతా రమేశ్ గోస్కుల, పద్మావతి పి., మోటూరి శాంతకుమారి, డా. కాసర్ల రంగారావు, విజయరాఖీ, గుండం మోహన్ రెడ్డి, ప్రశాంతి రేవూరి, నాగునూరి రాజన్న, లక్ష్మారెడ్డి పసుల, కనపర్తి, చంద్రకళ దీకొండ రాసిన కవితలు 2024 జులై  18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు        

Wednesday, 17 July 2024

ఏకాంశ కవిత్వం- 191వ వారం- అంశం: మౌనం


ఏకాంశ కవిత్వం- 191వ వారం- అంశం: మౌనం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1209వ రోజు ‘మౌనం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, విజయలక్ష్మి వడ్డేపల్లి, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, రాజప్ప రాసిన కవితలు 2024 జులై 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Monday, 15 July 2024

'దోర'వేటి - పక్వ సాహిత్యఫలం


 ప్రముఖ రచయిత, కవి దోరవేటి గారి 'ప్రకృతి పరిమళం' కావ్యంపై నా వ్యాసం "'దోర'వేటి - పక్వ సాహిత్యఫలం" 2024 జులై 15వ తేదీ 'సూర్య' దినపత్రికలో ప్రచురితం.  

బహుముఖీన కృషికి నిలువుటద్దం అమ్మంగి

 

మఖ్దూం మొహియుద్దీన్ పురస్కారాన్ని ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు డా.అమ్మంగి వేణుగోపాల్ గారు స్వీకరిస్తున్న నేపథ్యంలో రాసిన 'బహుముఖీన కృషికి నిలువుటద్దం అమ్మంగి' వ్యాసం 2024 జులై 15వ తేదీ 'మన తెలంగాణ' దినపత్రిక 'కలం' పేజీలో ప్రచురితం. 

Wednesday, 10 July 2024

ఏకాంశ కవిత్వం- 190వ వారం- అంశం: ఆషాఢమాసం


 ఏకాంశ కవిత్వం- 190వ వారం- అంశం: ఆషాఢమాసం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1207వ రోజు ‘ఆషాఢమాసం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో మాడుగుల నారాయణమూర్తి, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, నగునూరి రాజన్న, గుండం మోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి  పసుల, ముద్దు వెంకటలక్ష్మి, ఆర్.ప్రవీణ్, ప్రశాంతి రేవూరి, జక్కని గంగాధర్, దేవరాజు రేవతి రాసిన కవితలు 2024 జులై  11వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 3 July 2024

ఏకాంశ కవిత్వం- 189వ వారం- అంశం: సుభాషితం

 

ఏకాంశ కవిత్వం- 189వ వారం- అంశం: సుభాషితం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1191వ రోజు ‘సుభాషితం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, ప్రభాకర్ రావు గుండవరం, రాజప్ప, జె.వి.కుమార్ చేపూరి, గుండం మోహన్ రెడ్డి,  కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, ప్రశాంతి రేవూరి, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి పసుల రాసిన కవితలు 2024 జులై  4వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.


-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 26 June 2024

ఏకాంశ కవిత్వం- 188వ వారం- అంశం: ప్రయత్నం


ఏకాంశ కవిత్వం- 188వ వారం- అంశం: ప్రయత్నం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1187వ రోజు ‘ప్రయత్నం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో పరిమి వెంకట సత్యమూర్తి, కందుకూరి మనోహర్, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, వి. సంధ్యారాణి, రాజప్ప, ప్రభాకర్ రావు గుండవరం, అరుణ కోదాటి, చంద్రకళ దీకొండ, నారుమంచి వాణీప్రభాకరి రాసిన కవితలు 2024 జూన్ 27వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 19 June 2024

ఏకాంశ కవిత్వం- 187వ వారం- అంశం: ఉత్కంఠ


 ఏకాంశ కవిత్వం- 187వ వారం- అంశం: ఉత్కంఠ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

_ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1179వ రోజు ‘ఉత్కంఠ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీచంద్రావతి రుద్రరాజు, ఏడెల్లి రాములు, కనపర్తి, జాలిగామ నరసింహారావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, గుర్రాల వేంకటేశ్వర్లు, నగునూరి రాజన్న, ప్రశాంతి రేవూరి, లక్ష్మారెడ్డి పసుల, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2024 జూన్ 20వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 12 June 2024

ఏకాంశ కవిత్వం- 186వ వారం- అంశం: బడుల పునఃప్రారంభం

 



ఏకాంశ కవిత్వం- 186వ వారం- అంశం: బడుల పునఃప్రారంభం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1183వ రోజు ‘బడుల పునఃప్రారంభం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో చంద్రకళ దీకొండ, ప్రభాకర్ రావు గుండవరం, కె.కె.తాయారు, పరిమి వెంకట సత్యమూర్తి, ఎ.రాజ్యశ్రీ, ప్రశాంతి రేవూరి, లక్ష్మారెడ్డి  పసుల, గుండం మోహన్ రెడ్డి, నగునూరి రాజన్న, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2024 జూన్ 13వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 5 June 2024

ఏకాంశ కవిత్వం- 185వ వారం- అంశం: వ్యంగ్యం


 ఏకాంశ కవిత్వం- 185వ వారం- అంశం: వ్యంగ్యం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1163వ రోజు ‘వ్యంగ్యం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, జె.నరసింహారావు, నగునూరి రాజన్న, గుర్రాల వేంకటేశ్వర్లు, ప్రశాంతి రేవూరి, నారుమంచి వాణీ ప్రభాకరి, మోటూరి శాంతకుమారి, గుండం మోహన్ రెడ్డి రాసిన కవితలు 2024 జూన్ 6వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 29 May 2024

ఏకాంశ కవిత్వం- 184వ వారం- అంశం: వాయు కాలుష్యం

ఏకాంశ కవిత్వం- 184వ వారం- అంశం: వాయు కాలుష్యం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1161 వ రోజు ‘వాయు కాలుష్యం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఏడెల్లి రాములు, జక్కని గంగాధర్, మోటూరి శాంతకుమారి, ఎం.వి.ఉమాదేవి, నాగరాజు చుండూరి, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి  పసుల, కందుకూరి మనోహర్, గుండం మోహన్ రెడ్డి, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2024 మే 30వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

 

Tuesday, 28 May 2024

'విశ్వ విఖ్యాత నట సార్వభౌమ' (ఎన్. టి. రామారావుపై 'దర్పణం' సమూహ కవుల కవితలు)



తెగువరి

-కె.కె.తాయారు

 చిన్నతనపు చిరుగాలులు

దాటి తల్లిదండ్రుల అదుపులోనే

చక్కని పద్ధతి నలవరిచి

నాటకాల మీద మక్కువతో

 

నాటి కొప్పరపు సుబ్బారావు గారి

‘చేసిన పాపం’ నాటిక నాంది పలుకగా

అదృష్టం అందలమెక్కించే

అవనిలో తెలుగు మాత బిడ్డా!!!

 

తెగువరి వీవే

నీకివే శతకోటి వందనాలు

నా తెలుగు అనే భావం

ప్రతి ఒక్కరిలో నింపేందుకు నిలబడ్డ

వీరాధి వీరుడవు
నీకు నీవే సాటి

 

పొగడడం కాదు

పొల్లు పోనిమాట

నీ మనసు -నీ ఆశ- ఆలోచన,

క్రియా సాధక గుణమే, నీ విల్లు

నీ ఆదర్శం నీ దృక్పథం పట్టు

 

వదలని విక్రమార్కుడి వోలె

ఉద్దండ సంకల్పానివి,

ధర్మాచరణ సద్గుణాల సంపత్తి

నీకేది  సమానం ఇలలో.

 

నీవు నిత్యం నీవు సత్యం

రాముడివో,కృష్ణుడివో

ఆలవోకగా వారిని బతికించావు

ఏమి చెప్పను నీవు లేవు కదా!!

 

నీవు శాశ్వతం, నీ దృక్పథం

నీ అభినివేశం, నీ కార్యసిద్ధి

ప్రతి ఒక్కరూ అవలంబించాలి

ఆచరించాలి ఇలలో నీ రూపంగా!!!

 

ఇంకా మాతో ఉన్నావు అందుకే

ధైర్యంగా పలుక గలుగుతున్నాం

మా ఎన్టివోడు

మా ఎన్టీఆర్

శాశ్వతం అందరి హృదయాలలో

రాముడిగా రమణీయ శ్రీకృష్ణుడిగా!!!

జోహార్లు జోహార్లు జోహార్లు !!!

** ** ** ** **

నటనకే వన్నెతెచ్చిన నందమూరి

-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

 

రాముడైనా, కృష్ణుడైనా

భరతావనికే కాదు

వసుధకే గుర్తుకొచ్చేది ఆయనే.

 

నిండైన విగ్రహం

నిజమైన దృక్పథం

సినీరంగంలో రారాజు

ప్రజల అభిమాన నాయకుడు  

నేటికి చిరస్మరణీయుడు

 

దేవత సినిమాలో

భార్య మృతి సందర్భంలో

“బొమ్మను చేసి, ప్రాణం పోసి..”

పాటలో నటన చూసి

కంట నీరు రాని ప్రేక్షకుడు లేడంటే

అతిశయోక్తి కాదు.

 

రక్తసంబంధం, ఆత్మబంధువు,

కలసిఉంటే కలదు సుఖం వంటి

సినిమాలలో నటన

'న భూతో న భవిష్యతి'

పాతాళ భైరవి లో తోట రాముడు  

నర్తనశాలలో బృహన్నల

జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం లో

న్యాయానికి ప్రతీక

ఎన్నో ఎన్నెన్నో పాత్రలకే

జీవంపోసిన మహానటుడు

నటనకే వన్నె తెచ్చిన మహనీయుడు

 

తెలుగుభాష కీర్తిని

అంతర్జాతీయ స్థాయిలో వ్యాపింపచేసి

ప్రజాక్షేమమే సమాజాభివృద్దిగా

ఆచరించిన ప్రజానాయకుడు

అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి 

మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై

తెలుగు ప్రజల హృదయాలలో 

చిరస్మరణీయంగా నిలచిన మహానీయునికి

శతకోటి వందనాలు!!

** ** ** ** **

అవతార పురుషుడు

-రవీంద్రబాబు అరవా

 

తెలుగు ప్రజల హృదయాల్లో

చెరగని ముద్ర

అవతార పురుషుడిగా

అనంత కీర్తి

ప్రపంచానికి

తెలుగువారి ఉనికిని చాటిన మూర్తి

తిరగరాశారు తనదైన చరిత్ర

గూడు కట్టుకున్నారు ప్రతి హృదిలో

రాముడైనా కృష్ణుడైనా

ఆయనే ప్రతి మదిలో

ఏ పాత్ర వేసినా చేసారు న్యాయం

అందులోనే పరకాయ ప్రవేశం

పలు చిత్రాల నిర్మాణం

మరెన్నో చిత్రాలకు దర్శకత్వం

పట్టుదలకూ, క్రమశిక్షణకు మారుపేరు

పంచె కట్టును ప్రపంచానికి పరిచయం

చిన్నవారికైనా ఇచ్చారు పిలుపులో గౌరవం

మూడు సార్లు గెలిచిన ముఖ్యమంత్రి

తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే  జీవితం

బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దైవం

ఆడపడుచులకు ఆస్తిలో వాటా హక్కు

బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్లు

ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చిన నేత

రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిన అన్నదాత

మనుషుల్లో దేవుడంటే కాదేమో అతిశయోక్తి

 

** ** ** ** **

మేరు ‘నట’ ధీరుడు

-చంద్రకళ దీకొండ

 

రైతు కుటుంబంలో జననం

హోటళ్లకు పాలమ్మి

నిరంతర కృషితో ఉన్నత

స్థానానికి చేరుకున్న కృషీవలుడు!

 

నడివయసులో

ముదిమి వయసు భీష్మునిగా

మధ్యతరగతి బతుకలేని బడిపంతులుగా

ఆంగిక, ఆహార్య, వాచిక అభినయాలను

పాత్రకు తగినట్టుగా సర్దుకొని  

జలంలా మార్చుకొన్న

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ

 

ఐదు దశాబ్దాల పాటు

స్ఫురద్రూపం

సుగాత్రం

సరస సమ్మోహన నటన

నవ నవోన్మేష

చైతన్య స్వరూపం

ప్రేక్షకుల హృదయాలు రసప్లావితం

 

నలభయ్యో ఏట పట్టుపట్టి

కూచిపూడి నృత్యం అభ్యసించిన

మొండి పట్టుదల

ప్రతిభ, నైపుణ్య పటిమ ఉన్న

కవిసామ్రాట్ విశ్వనాథ శిష్యరత్నం!

 

క్రమశిక్షణకు మారుపేరు

కృష్ణ, రామ పాత్రలకు పెట్టింది పేరై

ఇంటింటా పూజలనందుకున్న

నందమూరి అందగాడు!

 

వెండితెరపై

నాయక పాత్ర అయినా

ప్రతినాయక పాత్ర అయినా

రాజకీయ యవనికపై

ముఖ్యమంత్రి పాత్రనైనా

నిబద్ధత, నిజాయతీ, నిర్భీతి

నిక్కచ్చితనంతో పాత్రపోషణ

చేసిన ప్రతిభామూర్తి!

 

అవినీతికి ఆమడదూరంగా

పేదప్రజల పాలిటి పెన్నిధిగా

ఆడపడుచులకు ఆస్తిహక్కును

ప్రసాదించిన అన్నగా

అతిథులకు స్వయంగా

భోజనం వడ్డించిన అతిథేయిగా

చిన్ననాటి స్నేహితులను

మరువని స్నేహశీలిగా

తెలుగు వారి

ఆత్మగౌరవాన్ని తట్టి లేపి

ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచి

చరిత్రలో చిరస్మరణీయునిగా

నిలిచిన (సి)తారక

మేరు ‘నట’ధీర

రామారావు!!!

** ** ** ** **

యుగ పురుషుడు

-మోటూరి శాంతకుమారి

 

కృషి ఉంటే

మనుషులు ఋషులౌతారు

మహా పురుషులౌతారు

అన్నమాటకి

నిలువెత్తు నిదర్శనం

ఆంధ్రుల అభిమాన

అన్న గారు

కృషీవలుర కుటుంబంలో జననం

నిర్విరామ కృషికి

వెనుతీయని తత్త్వం

 

అకుంఠిత దీక్ష క్రమ శిక్షణ తో

సినీ రంగ శిఖరాగ్రాన్ని

చేరిన అనితర సాధ్యుడు

తెలుగు జాతి ఖ్యాతిని

దశదిశలా చాటిన

నవరస నటనా సార్వభౌముడు

యుగానికొక్కడు

యుగపురుషుడు

బహుముఖ ప్రజ్ఞశాలి

రాజకీయంలో ఎదురు లేని నాయకుడు

ఆత్మ గౌరవమే ఆయుధంగా

ముఖ్య మంత్రి పీఠం ఎక్కి

మనసున్న నాయకుడిగా

ప్రజాభిమానాన్ని చూరగొని

అభిమానంగా అన్నగారూ

అని పిలిపించుకున్న నాయకుడు

 

జీవితం అనేక

మలుపుల కదంబం

వ్యక్తిత్వ వికాస

పాఠాల సమన్వయం

తెరమీదే కాదు

తెర బయట కూడా

తిరుగులేని నాయకుడు

పిల్లలకి ఆదర్శ తండ్రి

తెలుగు జాతి మరువలేని

తిరుగులేని మహానాయకుడు

** ** ** ** **

యుగ పురుషుడు

- నగునూరి రాజన్న

 

వైవిధ్య నామం

విభిన్న స్వభావం

దీక్షా దక్షతల సంకేతం

పట్టుబట్టి సాధించే తత్వం

 

తెలుగింట అన్నకు చిరునామా

మదరాసి మరకను తుడిచి

తెలుగువారికి దశదిశలా విశ్వవ్యాప్తంగా

తిలకం దిద్దిన ధీశాలి  

 

చారిత్రకంలో చక్రం తిప్పి

జానపదాలలో జనం మనసు దోచి

సాంఘికంలో సమభావం చూపించి

పౌరాణికాలలో ప్రాణ ప్రతిష్ట గావించి

కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారు

 

మనదేశం మైలురాయిని

పాతాళభైరవితో బద్దలుకొట్టి

మాయాబజార్లో  మర్మం జోడించినా

భూకైలాస్ లో  రావణబ్రహ్మయినా

లవకుశులో రాముడిగానైనా 

శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణుడు గానైనా

తెలుగువారి ఆరాధ్యం సర్వామోదం

 

బృహన్నలగా శాస్త్రీయ సంగీతం

నేర్చుకుని

అలవోకగా అతిపెద్ద

సంభాషణలను చెబుతూ

కెమెరాముందు తడబడని తత్వం 

 

రాజకీయమైనా రమ్యమనోహరమే

బడుగులు బలహీనులకు

రెండు రూపాయిలు కిలో బియ్యమై

బ్రతుకునిచ్చిన భరోసా సూత్రం 

 

సినిమారంగంలో చిత్రంగా మెరిసి

రాజకీయంలో తుఫానులా దూసుకొచ్చి

తన ప్రాభవాన్ని నిరూపించుకున్న

నిత్యచైతన్య శీలి నిజ తపోధనుడు 

 

లెక్కలేనన్ని అవార్డుల పంటలు

లెక్కకు మించిన సన్మానాలు

పక్కగా అందుకున్న పద్మశ్రీ బిరుదు

నటనలోన విశ్వ విఖ్యాత

నవరస నటనా సార్వభౌముడు

 

 

** ** ** ** **

నెవెర్..టర్న్.....రోర్(ఎన్టీఆర్)

-ఉండవిల్లి సుజాతా మూర్తి

 

నం దమూరి 

          తారక రామారావు

          విశ్వమంత ధ్వనిస్తున్న

          నామధేయం

 

  శ తిరిగే దశలవారీ అని

          చిత్రాలనుండి రాష్ట్ర

          పరిపాలనం

 

మూస పోసినట్టుండని

            నటనా కౌశలం

 

రి కార్డులకే రికార్డ్

            ఎన్టీఆర్ ప్రస్థానం

 

  హ్ వా! పురాణ

           పాత్రల ప్రూఫ్ చూపి

           ఏలిన శకం వ-

 

జ్రం మినహా వేరు భారీ

           పదమున్న బాగుండు

           నను భావం

 

        కొసమెరుపు గా...

 

తారకమంత్రమే క్రమశిక్షణ అయి

 

రామారావుగా చిరస్థాయిగా నిలిచె

** ** ** ** **

రారాజు

-ఉండవిల్లి వెంకట నారాయణ మూర్తి

 

నవరత్నాలలో ఓ రత్నం నందమూరి

విశ్వంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు

ప్రతినాయకుడుకి పట్టం కట్టించిన నటరత్న

నిమ్మకూరు చిన్నవాడు నటశిఖరాగ్రుడు

దివినుండి భువికేతించిన పౌరాణిక యశోధరుడు

జానపదాలకు జవసత్వాలిచ్చిన రాజులకే రారాజు

"అయ్యారే" "బాగు బాగు"

"ఏమంటివి ఏమంటివి" వంటి

పదప్రయోగాల ఉద్దండ చక్రవర్తి

 

ప్రజలకోసం ప్రజలచేత

ఎన్నుకోబడిన ప్రజానాయకుడు

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు

పద్మశ్రీ నటరత్న కళాప్రపూర్ణ

డా. నందమూరి తారక రామారావు

** ** ** ** **

 

యుగపురుషుడు

- లక్ష్మారెడ్డి  పసుల

 

 

స్వయం శక్తికి ప్రతీక

అభిమానధనుడతడు

సినీ వినీలాకాశంలో

స్వయం ప్రకాశిత తారక

నటనలో  నాలుగు దశాబ్దాల

నటజీవితం విజయపథంలో

సినీ జగత్తులో

మన దేశంతో తొలిఅడుగు

శ్రీనాథ కవిసార్వభౌమదాకా

వేసిన వేషాలెన్నో

పోషించిన పాత్రలెన్నో

సినిమా నిర్మాణ అన్నిరంగాల్లో

రాణించిన మహోన్నతుడు

తెలుగు సినీరంగంలో

రారాజు మేరునగధీర!

 

జానపద చిత్రాల్లో

కత్తియుద్ధ ప్రవీణ

పౌరాణిక చిత్రాల్లో

శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా దైవస్వరూపం

సాంఘిక చిత్రాల్లో

యుగపురుషుడు దేశభక్తుడు అతడే

పాత్ర ఏదైతేనేం

నటనలో అగ్రగామి అతడే

చేయని ప్రయోగాలు లేవు

సాధించని విజయాలు లేవు

బహుపాత్రాభినయంలో

నవరస నటబ్రహ్మ నటసార్వభౌమ

ఏక కాలంలో

పంచపాత్రాభినయంలో నటరత్న!

 

రాజకీయాల్లోకి తొలి అడుగు

తెలుగు దేశం పార్టీ

నవమాసాల్లోనే

అధికార పీఠంపైకి

నూతన వరవడిలో

రాజకీయంలో

నూతనత్వం నందమూరితో

సంక్షేమ కార్యక్రమాలెన్నో

పరిపాలనలో పరిఢవిల్లె!

 

మద్యపాన నిషేధానికి

స్ఫూర్తి దూబగుంట ఉద్యమం

జాతీయ స్థాయిలో

మేటి నాయకత్వ పటిమ ఆనాడు

భాషకు సైతం అగ్రాసనం

తేనెలూరే అచ్చ తెలుగు భాషకు

చిరునామా అతడే

కర్తవ్య నిర్వహణ

బ్రహ్మ ముహూర్తం నుండే

ప్రజాసేవలో

నిరతం అసిధారవ్రతమే ఆ తాపసిది

కళామతల్లి సిగలో

కలికితురాయి నటరత్న!

** ** ** ** **

ప్రజల మనిషి

-ఆర్.ప్రవీణ్

 

మహా మహా నటుడు

దర్శకుడు

సమర్పకుడు

స్టుడియోల అధినేత

మన నందమూరి తారక రామారావు

 

విభిన్న పాత్రలను

అవలీలగా పోషించిన నటరత్న ఎన్టీఆర్

గంభీర కంఠంతో  

పాత్రలకే  వన్నె తెచ్చిన

తిరుగులేని కథా నాయకుడు

 

ఐదు పాత్రలను ఏకకాలంలో

సునాయాసంగా

పోషించిన ఏకైక నటుడు

పాత్రలకి జీవం పోసాడు

పాత్రలలో ఒదిగిపోయాడు

క్రమశిక్షణకి

తెలుగు భాషకి 

పర్యాయపదం  అయ్యాడు

 

శ్రీ రాముడు

శ్రీ కృష్ణుడి

ఆత్మలో

పరకాయ ప్రవేశం చేసాడా అన్నట్లుగా

పాత్రలకి వన్నె తెచ్చాడు

కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ

బిరుదు ఇచ్చి సత్కరించింది

ఆప్యాయత గూడు కట్టుకున్నాడు ప్రేక్షకుల మదిలో

 

ఎన్టీఆర్ తీరు భిన్నం

నేల ఈనిందా? ఆకాశం చిల్లులు పడిందా?

ప్రజలు వీధిలో 

నిలబడ్డారు ఎన్టీ ఆర్ రాక కై

నిద్రాహారాలు మానారు

ఆడపడుచులు మంగళ హారతి పట్టారు

 

ఇచ్చారు

రెండు రూపాయల కిలో బియ్యం పేదలకు

రాజకీయ పార్టీ స్థాపించాడు

కేవలం తొమ్మిది నెలల్లో

గిన్నీస్ బుక్ లో

తన ఖ్యాతిని నమోదు చేసుకున్నాడు

అనూహ్యంగా రికార్డులు బద్దలు కొట్టీ

అధిరోహించాడు ముఖ్య మంత్రి పీఠాన్ని

 

ఎన్టీఆర్ ప్రజల గుండెలో ఉండిపోయాడు

కలియుగంలో యుగ పురుషుడు ఎన్టీఆరే

** ** ** ** **

నందమూరి నటుడు

-జక్కని గంగాధర్

 

ఆ.వె.

తెలుగు వారిబిడ్డ తెలుగు చిత్రాలలో

హీరొగాను నిలచె హిందువితడు

కర్ణుడుగను తాను కరిగించె మనసును

ఎన్టియారు యితడు నెంత ఘనుడు!

 

ఆ.వె.

జానపదము నందు జనమును మెప్పించి

రాజుపాత్ర వేసె రమ్య ముగను

మాంత్రికులను చుట్టి మట్టుబెట్టుచు నుండె

నందమూరి నటన నభ్భుతముగ?

 

ఆ.వె.

రాజకీయ మునను రాణించె గొప్పగా

ముఖ్యమంత్రి యాయె ముద్దుగాను

ప్రజల కొరకు తాను పంచెను బియ్యము

పేరు గలిగె నండి పెద్ద గాను!

** ** ** ** **

భిన్నత్వంలో ఏకత్వం-

ఏకత్వంలో భిన్నత్వం

-బస్వమోహన్ రావు

 

ఎవరికీ తల వంచవు

ఎవరినీ యాచించవు

కండబలమే నీ ఆయుధం

గుండె బలమే నీ ధనం

ఏమని వర్ణించనూ....

శతాబ్దపు అద్భుతానివనా

కారణజన్ముడివనా

' రీల్ ' హీరోవే కాదు-

రియల్ హిరోవి కూడాననా

నిండిపోతుంది ప్రతి పేజీ

నిన్ను వర్ణించడం మాత్రం కాదంత ఈజీ

సాంఘిక, జానపద, పౌరాణిక

'పాత్ర' ఏదైనా వన్నె తెస్తావ్ అవలీలగా

లీనమే అయిపోతావసలు....

ఆ పాత్రగా

భిన్నత్వంలో ఏకత్వం

ఏకత్వంలో భిన్నత్వం...

అంటే నందమూరేనా

రొమ్ము విరుచుకుని

కళ్ళల్లోకి చూస్తూ సూటిగా

ఘాటుగా చెప్పాలని చెప్పావ్

ప్రతి ఆంధ్రుడికీ

తెలుగువాడిగా

పౌరుషం,

ఆత్మ గౌరవం

అంటే ఇదేనా

ప్రతి గుండెనూ నిండుగా

నీలా తాకడమేనా

ఓ నందమూరి తారక రామా!

అన్నావు

మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ అని

అలానే యేలావు ఠీవిగా

సినీ జగత్తుని

రాజకీయ రంగాన్ని

దోచుకుని ప్రతి హృదయాన్ని

అదేంటో

భీష్మునిలా ఆగినట్లు

ఇచ్ఛామరణం కోసం

చాలించావ్ తనువును

ఎదురుచూస్తూ ఉత్తరాయణం కోసం

 

నీ మది చల్లగా 'రామా' నిదురపో

దేవుని నీడలో వేదన మరచిపో!

 

** ** ** ** **

ధ్రువతార

-ఎస్. సింహాచలం

 

తెలుగు సినీ అంబరాన మెరిసిన

ఓ ధ్రువతార ఎన్.టి.ఆర్

రామునిగా,కృష్ణునిగా

రావణునిగా,దుర్యోధనునిగా

నాయక,ప్రతినాయక పాత్రలను

పోషించి,

అభిమానుల్ని అలరించిన

నటకిశోరం ఎన్.టి.ఆర్.

 

చిరునగవుతో

మృదువైన భాషతో

లలితంగా

హావభావాలను ప్రదర్శిస్తూ

సుతారంగా

వేణువును కదలిస్తూ

కృష్ణునిగా,ఆయన చూపే నటన

కమనీయం

రమ్యాతిరమ్యం.

 

'లవకుశ'లో

రాముని పాత్రలో ఐక్యమై

సాత్వికగుణ సంపన్నునిగా

ఒదిగిపోతూ

అలనాటి కోదండరాముణ్ణి

మనసున ప్రతిష్ఠింపచేస్తూ

అసమానమైన నటనా కౌశలాన్ని

ప్రదర్శించిన

'నటసార్వభౌముడు'...ఎన్.టి.ఆర్

 

 

'సీతారామకల్యాణం'లో ప్రతినాయకునిగా

రావణబ్రహ్మ పాత్రకు న్యాయం చేసి,

అందరిని ఆశ్చర్యచకితుల్నిచేసి,

నటనలో నిష్ణాతుడిననిపించుకున్న...ఎన్.టి.ఆర్.

 

 

సినిమా హంగుల్ని,ఆర్భాటాల్ని

ప్రక్కన పెట్టి,

'ప్రజలే నా దేవుళ్ళు'అన్న నినాదంతో

ఎండనక,వాననక

చలికి లెక్కచేయక

'చైతన్యరథం' పై తిరుగుతూ

చైతన్యాన్ని రేకెత్తించే

మహానాయకుడు....ఎన్.టి.ఆర్.

 

తెలుగుజాతి కీర్తిని

ప్రపంచపటంలో

అవిష్కరించిన

బహుముఖ ప్రజ్ఞాశాలి..ఎన్.టి.ఆర్

 

 

** ** ** ** **

అవతారమూర్తి

- గడ్డం మురళీకృష్ణ

 

ఎన్టీయార్

మూడు అక్షరాల

నిలువెత్తు నటనా ప్రతిభ

తెలుగు జాతి

తరతరాలు గుర్తుంచుకునే

చెరగని ప్రభ

వెండితెర రారాజు

ప్రేక్షక హృదయాల నెలరాజు

మేరునగ ధీరుడు

ఈతరం యుగ పురుషుడు

సుయోధన భీమార్జున

శ్రీకృష్ణ కర్ణ

రామ రావణ

పాత్రల కథానాయకుడు

నట సార్వభౌముడు

నిర్మాణ దర్శక ప్రవీణుడు

తానొక నిష్కళంక మూర్తి

సినీ పాత్రల కోసం

పుట్టిన అవతారమూర్తి

రాజకీయాలలో

ఇమడలేని నాయకుడు

కుటిల కుట్రలలో

బలైన అమాయకుడు

గ్రహణం బారినపడి

బాధతో నిష్క్రమించిన

పడమటి సూర్యుడు

వన్నె తరగని

దిశలు ఎరుగని

తెలుగు నటుడు

మా నందమూరి

తారక రాముడు