Wednesday, 4 September 2024

ఏకాంశ కవిత్వం- 198వ వారం- అంశం: ఫోటోగ్రఫీ

 

ఏకాంశ కవిత్వం- 198వ వారం- అంశం: ఫోటోగ్రఫీ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1245వ రోజు ‘ఫోటోగ్రఫీ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, నగునూరి రాజన్న, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, లక్ష్మారెడ్డి పసుల, మోటూరి శాంతకుమారి, జె.వి.కుమార్ చేపూరి, రాజప్ప, పి.పద్మావతి రాసిన కవితలు 2024 సెప్టెంబరు 5వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

No comments:

Post a Comment