Wednesday, 31 July 2024

ఏకాంశ కవిత్వం- 193వ వారం- అంశం: బడ్జెట్


 ఏకాంశ కవిత్వం- 193వ వారం- అంశం: బడ్జెట్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1222వ రోజు ‘బడ్జెట్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, జె.వి.కుమార్ చేపూరి, ఎ.రాజ్యశ్రీ, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, ఉమాశేషారావు వైద్య, పద్మావతి పి, జక్కని గంగాధర్, లక్ష్మారెడ్డి పసుల, రాజప్ప రాసిన కవితలు 2024 ఆగస్టు 1వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

No comments:

Post a Comment