Wednesday, 26 June 2024

ఏకాంశ కవిత్వం- 188వ వారం- అంశం: ప్రయత్నం


ఏకాంశ కవిత్వం- 188వ వారం- అంశం: ప్రయత్నం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1187వ రోజు ‘ప్రయత్నం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో పరిమి వెంకట సత్యమూర్తి, కందుకూరి మనోహర్, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, వి. సంధ్యారాణి, రాజప్ప, ప్రభాకర్ రావు గుండవరం, అరుణ కోదాటి, చంద్రకళ దీకొండ, నారుమంచి వాణీప్రభాకరి రాసిన కవితలు 2024 జూన్ 27వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

No comments:

Post a Comment