Wednesday, 24 July 2024

ఏకాంశ కవిత్వం- 192వ వారం- అంశం: ప్లాస్టిక్

ఏకాంశ కవిత్వం- 192వ వారం- అంశం: ప్లాస్టిక్ 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1210వ రోజు ‘ప్లాస్టిక్ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  శ్రీలతా రమేశ్ గోస్కుల, పద్మావతి పి., మోటూరి శాంతకుమారి, డా. కాసర్ల రంగారావు, విజయరాఖీ, గుండం మోహన్ రెడ్డి, ప్రశాంతి రేవూరి, నాగునూరి రాజన్న, లక్ష్మారెడ్డి పసుల, కనపర్తి, చంద్రకళ దీకొండ రాసిన కవితలు 2024 జులై  18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు        

No comments:

Post a Comment