Friday, 27 December 2024

ఏకాంశ కవిత్వం- 214వ వారం- అంశం: నింద


 ఏకాంశ కవిత్వం- 214వ వారం- అంశం: నింద

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1337వ రోజు 'నింద' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, కె.కె.తాయారు, డా.రమ్యా స్వరూప్, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, డా.సి.వసుంధర, ఆర్.రమాదేవి, ఎం.వి.ఉమాదేవి, రాజప్ప, పి.పద్మావతి, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2024 డిసెంబరు 26వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు



No comments:

Post a Comment