మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ నిర్వహిస్తోన్న ఏకాంశ కవిత్వ రచనలో భాగంగా 1302వ రోజు ‘దీపావళి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, ఆర్. రమాదేవి, డా.రమ్యా స్వరూప్, నగునూరి రాజన్న, విజయలక్ష్మి వడ్డేపల్లి, కనకయ్య మల్లముల, చంద్రకళ దీకొండ రాసిన కవితలు 2024 అక్టోబరు 31వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
No comments:
Post a Comment