Wednesday, 10 July 2024

ఏకాంశ కవిత్వం- 190వ వారం- అంశం: ఆషాఢమాసం


 ఏకాంశ కవిత్వం- 190వ వారం- అంశం: ఆషాఢమాసం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1207వ రోజు ‘ఆషాఢమాసం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో మాడుగుల నారాయణమూర్తి, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, నగునూరి రాజన్న, గుండం మోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి  పసుల, ముద్దు వెంకటలక్ష్మి, ఆర్.ప్రవీణ్, ప్రశాంతి రేవూరి, జక్కని గంగాధర్, దేవరాజు రేవతి రాసిన కవితలు 2024 జులై  11వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

No comments:

Post a Comment