Wednesday, 16 October 2024

ఏకాంశ కవిత్వం- 204వ వారం- అంశం: పండుగలు-ఉత్సాహం

 

ఏకాంశ కవిత్వం- 204వ వారం- అంశం: పండుగలు-ఉత్సాహం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1287వ రోజు ‘పండుగలు-ఉత్సాహం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో గుర్రాల వేంకటేశ్వర్లు, పి.పద్మావతి, మోటూరి శాంతకుమారి, ప్రశాంతి రేవూరి, విజయలక్ష్మి వడ్డేపల్లి, కె.కె.తాయారు, నగునూరి రాజన్న రాసిన కవితలు 2024 అక్టోబరు 17వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు


No comments:

Post a Comment