Wednesday, 19 June 2024

ఏకాంశ కవిత్వం- 187వ వారం- అంశం: ఉత్కంఠ


 ఏకాంశ కవిత్వం- 187వ వారం- అంశం: ఉత్కంఠ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

_ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1179వ రోజు ‘ఉత్కంఠ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీచంద్రావతి రుద్రరాజు, ఏడెల్లి రాములు, కనపర్తి, జాలిగామ నరసింహారావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, గుర్రాల వేంకటేశ్వర్లు, నగునూరి రాజన్న, ప్రశాంతి రేవూరి, లక్ష్మారెడ్డి పసుల, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2024 జూన్ 20వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

No comments:

Post a Comment