Wednesday, 3 July 2024

ఏకాంశ కవిత్వం- 189వ వారం- అంశం: సుభాషితం

 

ఏకాంశ కవిత్వం- 189వ వారం- అంశం: సుభాషితం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1191వ రోజు ‘సుభాషితం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, ప్రభాకర్ రావు గుండవరం, రాజప్ప, జె.వి.కుమార్ చేపూరి, గుండం మోహన్ రెడ్డి,  కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, ప్రశాంతి రేవూరి, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి పసుల రాసిన కవితలు 2024 జులై  4వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.


-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

No comments:

Post a Comment