Wednesday, 29 May 2024

ఏకాంశ కవిత్వం- 184వ వారం- అంశం: వాయు కాలుష్యం

ఏకాంశ కవిత్వం- 184వ వారం- అంశం: వాయు కాలుష్యం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1161 వ రోజు ‘వాయు కాలుష్యం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఏడెల్లి రాములు, జక్కని గంగాధర్, మోటూరి శాంతకుమారి, ఎం.వి.ఉమాదేవి, నాగరాజు చుండూరి, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి  పసుల, కందుకూరి మనోహర్, గుండం మోహన్ రెడ్డి, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2024 మే 30వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

 

No comments:

Post a Comment