Wednesday 15 May 2024

ఏకాంశ కవిత్వం- 182వ వారం- అంశం: మండు వేసవి- మెండు వర్షం

 

ఏకాంశ కవిత్వం- 182వ వారం- అంశం: మండు వేసవి- మెండు వర్షం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1156వ రోజు ‘మండు వేసవి- మెండు వర్షం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో మధు జెల్లా, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, గుండం మోహన్ రెడ్డి, ఎ.రాజ్యశ్రీ, గుండవరం కొండల్ రావు, జె.నరసింహారావు, నగునూరి రాజన్న, లక్ష్మారెడ్డి పసుల, ప్రశాంతి రేవూరి రాసిన కవితలు 2024 మే 16వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday 8 May 2024

ఏకాంశ కవిత్వం- 181వ వారం- అంశం: మండే ఎండలు

 

ఏకాంశ కవిత్వం- 181వ వారం- అంశం: మండే ఎండలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1152వ రోజు ‘మండే ఎండలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, రాజప్ప, పులి జమున, ప్రశాంతి రేవూరి, లక్ష్మారెడ్డి పసుల, జక్కని గంగాధర్, మోటూరి శాంతకుమారి, చంద్రకళ దీకొండ, రజనీ కులకర్ణి రాసిన కవితలు 2024 మే 9వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday 1 May 2024

అంతర్జాతీయ కార్మిక దినోత్సవ కవితలు - ప్రశాంతి రేవూరి, రజనీ కులకర్ణి తదితరులు రాసిన కవితలు


 మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక                      

అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా 2024 మే 2వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రిక ప్రత్యేక సంచిక వెలువరించింది.

ఇందులో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదికల సౌజన్యంతో ప్రశాంతి రేవూరి, రజనీ కులకర్ణి తదితరులు రాసిన కవితలు ప్రచురితం.

 కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

ఏకాంశ కవిత్వం- 180వ వారం- అంశం: శ్రామికశక్తి

 

ఏకాంశ కవిత్వం- 180వ వారం- అంశం: శ్రామికశక్తి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1145వ రోజు ‘శ్రామికశక్తి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, శ్రీలతరమేశ్ గోస్కుల, వి. సంధ్యారాణి, ఆర్. రమాదేవి, నాగరాజు చుండూరి, కె.కె.తాయారు, మధు జెల్లా, ఎ.రాజ్యశ్రీ, లక్ష్మారెడ్డి  పసుల రాసిన కవితలు 2024 మే 2వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 

Wednesday 24 April 2024

ఏకాంశ కవిత్వం- 179వ వారం- అంశం: డబ్బు


 ఏకాంశ కవిత్వం- 179వ వారం- అంశం: డబ్బు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1142వ రోజు ‘డబ్బు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, నగునూరి రాజన్న, కె.కె.తాయారు, లక్ష్మారెడ్డి పసుల, ఉండవిల్లి సుజాతామూర్తి, జె.నరసింహారావు, గుర్రాల వేంకటేశ్వర్లు రాసిన కవితలు 2024 ఏప్రిల్ 25వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Thursday 18 April 2024

పడమటి సూర్యుడు- కవిత


మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదికల సౌజన్యంతో అంబేద్కర్ జయంతి సందర్భంగా 'నేటినిజం' దినపత్రిక  వెలువరించిన 2024 ఏప్రిల్ 18నాటి  ప్రత్యేక సంచికలో ప్రచురితమైన నా కవిత 'పడమటి సూర్యుడు'

అంబేద్కర్ జయంతి సందర్భంగా ‘నేటి నిజం’ దినపత్రిక ప్రత్యేక సంచిక


 మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక

అంబేద్కర్ జయంతి సందర్భంగా 2024 ఏప్రిల్ 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రిక ప్రత్యేక సంచిక వెలువరించింది._

ఇందులో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదికల సౌజన్యంతో డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఏడెల్లి రాములు, శ్రీలతరమేశ్ గోస్కుల, ఎ.రాజ్యశ్రీ, జె.వి.కుమార్ చేపూరి, కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, ఎం.వీరకుమారి, గుండం మోహన్ రెడ్డి, మోటూరి నారాయణరావు, జె.నరసింహారావు, చంద్రకళ దీకొండ, గుండవరం కొండల్ రావు, లోడె రాములు, పరిమి వెంకట సత్యమూర్తి, నాగిరెడ్డి అరుణజ్యోతి, అయ్యలసోమయాజుల ప్రసాద్, రజనీ కులకర్ణి తదితరులు రాసిన కవితలు ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు