ఏకాంశ కవిత్వం- 213వ వారం- అంశం: భూకంపం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1338వ రోజు 'భూకంపం' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, కనపర్తి లక్ష్మయ్య, ఎ.రాజ్యశ్రీ, ముద్దు వెంకటలక్ష్మి, ప్రశాంతి రేవూరి, మోటూరి శాంతకుమారి, విజయలక్ష్మి వడ్డేపల్లి, ఏడెల్లి రాములు, ఉమాశేషారావు వైద్య రాసిన కవితలు 2024 డిసెంబరు 19వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
No comments:
Post a Comment