Thursday, 15 August 2024

ఏకాంశ కవిత్వం- 195వ వారం- అంశం: కవి గారి ఇల్లు




ఏకాంశ కవిత్వం- 195వ వారం- అంశం: కవి గారి ఇల్లు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1228వ రోజు ‘కవి గారి ఇల్లు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, జె.నరసింహారావు, కె.కె.తాయారు, రామకృష్ణ చంద్రమౌళి, ఆర్. ప్రవీణ్, రాజప్ప, గుండం మోహన్ రెడ్డి, అరుణ కోదాటి, ఎం.వి.ఉమాదేవి, పి.పద్మావతి, రజనీకులకర్ణి రాసిన కవితలు 2024 ఆగస్టు 15వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు



No comments:

Post a Comment