Wednesday, 30 October 2024

ఏకాంశ కవిత్వం- 206వ వారం- అంశం: దీపావళి


 ఏకాంశ కవిత్వం- 206వ వారం- అంశం: దీపావళి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా ‘దీపావళి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ  సీతాలక్ష్మి, జె.నరసింహారావు, త్రివిక్రమ శర్మ, వి.సంధ్యా రాణి, రామకృష్ణ చంద్రమౌళి, లక్ష్మారెడ్డి  పసుల, ఎ.రాజ్యశ్రీ, మోటూరి శాంతకుమారి, జె.వి.కుమార్ చేపూరి, నాగిరెడ్డి అరుణ జ్యోతి రాసిన కవితలు 2024 అక్టోబరు 31వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు                                                                                             


No comments:

Post a Comment