మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ నిర్వహిస్తోన్న ఏకాంశ కవిత్వ రచనలో భాగంగా 1289వ రోజు ‘అసలైన భారతరత్నం రతన్ టాటా’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, ఏడెల్లి రాములు, డా. చీదెళ్ళ సీతాలక్ష్మి, రాజ్యశ్రీ, ప్రశాంతి రేవూరి, డా. వసుంధర, రేవిణిపాటి రమాదేవి, కె.కె. తాయారు, గుండవరం కొండల్ రావు, చంద్రకళ దీకొండ, కనపర్తి రాసిన కవితలు 2024 అక్టోబరు 17వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
No comments:
Post a Comment