Thursday, 12 September 2024

ఏకాంశ కవిత్వం- 199వ వారం- అంశం: అనుభవం గొప్ప గురువు

 

ఏకాంశ కవిత్వం- 199వ వారం- అంశం: అనుభవం గొప్ప గురువు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1246వ రోజు ‘అనుభవం గొప్ప గురువు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. చీదెళ్ల సీతాలక్ష్మి, లక్ష్మారెడ్డి పసుల, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, పి.పద్మావతి, చంద్రకళ దీకొండ, మోటూరి శాంతకుమారి, గుండవరం కొండల్ రావు, నగునూరి రాజన్న రాసిన కవితలు 2024 సెప్టెంబరు 12వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు



No comments:

Post a Comment