Wednesday, 7 August 2024

ఏకాంశ కవిత్వం- 194వ వారం- అంశం: ప్రణయనగరిలో ప్రపంచ క్రీడలు

ఏకాంశ కవిత్వం- 194వ వారం- అంశం: ప్రణయనగరిలో ప్రపంచ క్రీడలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1225వ రోజు ‘ప్రణయనగరిలో ప్రపంచ క్రీడలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, రామకృష్ణ చంద్రమౌళి, ఉమాశేషారావు వైద్య, పరిమి వెంకట సత్యమూర్తి, రేవిణిపాటి రమాదేవి, కపిలవాయి అశోక్ బాబు, లక్ష్మారెడ్డి  పసుల, జె.వి.కుమార్ చేపూరి, కనపర్తి, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2024 ఆగస్టు 8వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

 

No comments:

Post a Comment