Wednesday, 27 November 2024

ఏకాంశ కవిత్వం - 210వ వారం - అంశం : నిప్పు లేనిదే పొగ రాదు

 

ఏకాంశ కవిత్వం- 210వ వారం- అంశం: నిప్పు లేనిదే పొగ రాదు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1317వ రోజు 'నిప్పు లేనిదే పొగ రాదు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, నగునూరి రాజన్న, ఉమాశేషారావు వైద్య, మోటూరి శాంతకుమారి, గుండం మోహన్ రెడ్డి, డా.సి.వసుంధర, పి. పద్మావతి, రాజప్ప, ఎ. రాజ్యశ్రీ, కె.కె. తాయారు, ప్రశాంతి రేవూరి రాసిన కవితలు 2024 నవంబరు 28వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

_కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు._

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు                                              

No comments:

Post a Comment