Wednesday, 23 October 2024

ఏకాంశ కవిత్వం- 205వ వారం- అంశం: ‘మైకా’సురులు

 

ఏకాంశ కవిత్వం- 205వ వారం- అంశం: ‘మైకా’సురులు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1287వ రోజు ‘‘మైకా’సురులు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, గుర్రాల వేంకటేశ్వర్లు, ఉమాశేషారావు వైద్య, పరిమి వెంకట సత్యమూర్తి, రాజప్ప, డా.సి.వసుంధర, గుండవరం కొండల్ రావు, కె.కె.తాయారు, పి.పద్మావతి, ప్రశాంతి రేవూరి, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2024 అక్టోబరు 24వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

No comments:

Post a Comment