Wednesday, 30 October 2024

ఏకాంశ కవిత్వం - దీపావళి


మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ నిర్వహిస్తోన్న ఏకాంశ కవిత్వ రచనలో భాగంగా 1302వ రోజు ‘దీపావళి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, ఆర్. రమాదేవి, డా.రమ్యా స్వరూప్, నగునూరి రాజన్న, విజయలక్ష్మి వడ్డేపల్లి, కనకయ్య మల్లముల, చంద్రకళ దీకొండ రాసిన కవితలు 2024 అక్టోబరు 31వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు                                                                                                                               


ఏకాంశ కవిత్వం- 206వ వారం- అంశం: దీపావళి


 ఏకాంశ కవిత్వం- 206వ వారం- అంశం: దీపావళి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా ‘దీపావళి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ  సీతాలక్ష్మి, జె.నరసింహారావు, త్రివిక్రమ శర్మ, వి.సంధ్యా రాణి, రామకృష్ణ చంద్రమౌళి, లక్ష్మారెడ్డి  పసుల, ఎ.రాజ్యశ్రీ, మోటూరి శాంతకుమారి, జె.వి.కుమార్ చేపూరి, నాగిరెడ్డి అరుణ జ్యోతి రాసిన కవితలు 2024 అక్టోబరు 31వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు                                                                                             


Wednesday, 23 October 2024

ఏకాంశ కవిత్వం- 205వ వారం- అంశం: ‘మైకా’సురులు

 

ఏకాంశ కవిత్వం- 205వ వారం- అంశం: ‘మైకా’సురులు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1287వ రోజు ‘‘మైకా’సురులు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, గుర్రాల వేంకటేశ్వర్లు, ఉమాశేషారావు వైద్య, పరిమి వెంకట సత్యమూర్తి, రాజప్ప, డా.సి.వసుంధర, గుండవరం కొండల్ రావు, కె.కె.తాయారు, పి.పద్మావతి, ప్రశాంతి రేవూరి, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2024 అక్టోబరు 24వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Sunday, 20 October 2024

ఏ పాత్రలో అయినా ఉద్యమమే... వ్యాసం


 తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ సాహిత్య జీవితంపై నేను రాసిన వ్యాసం 2024 అక్టోబరు 20 'తొలివెలుగు' దినపత్రికలో ప్రచురితం

Thursday, 17 October 2024

టాటా... కన్నీటి వీడుకోలు


 ఇటీవల దివంగతులైన రతన్ టాటాపై నా కవిత నేటి (2024 అక్టోబరు 17) 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం. 

Wednesday, 16 October 2024

అసలైన భారతరత్నం రతన్ టాటా


 
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ నిర్వహిస్తోన్న ఏకాంశ కవిత్వ రచనలో భాగంగా 1289వ రోజు ‘అసలైన భారతరత్నం రతన్ టాటా’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, ఏడెల్లి రాములు, డా. చీదెళ్ళ సీతాలక్ష్మి, రాజ్యశ్రీ, ప్రశాంతి రేవూరి, డా. వసుంధర, రేవిణిపాటి రమాదేవి, కె.కె. తాయారు, గుండవరం కొండల్ రావు, చంద్రకళ దీకొండ, కనపర్తి రాసిన కవితలు 2024 అక్టోబరు 17వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు                                                                                             

ఏకాంశ కవిత్వం- 204వ వారం- అంశం: పండుగలు-ఉత్సాహం

 

ఏకాంశ కవిత్వం- 204వ వారం- అంశం: పండుగలు-ఉత్సాహం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1287వ రోజు ‘పండుగలు-ఉత్సాహం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో గుర్రాల వేంకటేశ్వర్లు, పి.పద్మావతి, మోటూరి శాంతకుమారి, ప్రశాంతి రేవూరి, విజయలక్ష్మి వడ్డేపల్లి, కె.కె.తాయారు, నగునూరి రాజన్న రాసిన కవితలు 2024 అక్టోబరు 17వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు


Wednesday, 9 October 2024

ఏకాంశ కవిత్వం- 203వ వారం- అంశం: సరదాల దసరా


ఏకాంశ కవిత్వం- 203వ వారం- అంశం: సరదాల దసరా
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1283వ రోజు సరదాల దసరా అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఏడెల్లి రాములు‌, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, మాడుగుల నారాయణ మూర్తి, డా. వసుంధర రాసిన కవితలు 2024 అక్టోబరు 10వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 2 October 2024

ఏకాంశ కవిత్వం- 202వ వారం- అంశం: సమయస్ఫూర్తి

 


ఏకాంశ కవిత్వం- 202వ వారం- అంశం: సమయస్ఫూర్తి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1277వ రోజు ‘సమయస్ఫూర్తి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, శ్రీ చంద్రావతి రుద్రరాజు, కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, ఎ.రాజ్యశ్రీ, ప్రశాంతి రేవూరి, పి.పద్మావతి, చంద్రకళ దీకొండ, రాజప్ప రాసిన కవితలు 2024 అక్టోబరు 3వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు