ఏకాంశ కవిత్వం- 147వ వారం- అంశం: చేతికందిన చందమామ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 938వరోజు ‘చేతికందిన చందమామ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, జె.వి.కుమార్ చేపూరి, కనకయ్య మల్లముల, పత్తెం విజయ రాఖి, జె.నరసింహారావు, నాగరాజు చుండూరి, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, లక్ష్మారెడ్డి పసుల, గుర్రాల వేంకటేశ్వర్లు, ఎస్.సింహాచలం రాసిన కవితలు 2023 ఆగస్టు 31వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839
No comments:
Post a Comment