Wednesday, 2 August 2023

ఏకాంశ కవిత్వం- 143వ వారం- అంశం: ఇల్లే వైకుంఠం


 ఏకాంశ కవిత్వం- 143వ వారం- అంశం: ఇల్లే వైకుంఠం 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 908వరోజు ‘ఇల్లే వైకుంఠం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, జక్కని గంగాధర్, గుండం మోహన్ రెడ్డి, వాడపల్లి రాధ, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి  పసుల, మాడుగుల నారాయణమూర్తి, కందుకూరి మనోహర్, నారుమంచి వాణీ ప్రభాకరి రాసిన కవితలు 2023 ఆగస్టు 3వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

**                         

No comments:

Post a Comment